Twisha Sharma : త్విషా శర్మ మృతి కేసుకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్టు వెల్లడైంది. ఉరి వల్లనే ఆమె మరణించిందని రిపోర్టులో తేలింది. అలాగే, ఆమె ఒంటిపై అనేక గాయాలున్నట్లు కూడా వెల్లడైంది.
Prateek Yadav : యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తనయుడు ప్రతీక్ యాదవ్ (38) అనుమానాస్పదంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ పోస్టుమార్టం రిపోర్ట్ వెల్లడైంది.
Post Mortem | సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన బాబు తన వ్యవసాయ పొలంలో పశువులకు గడ్డి కోయడానికి వెళ్లాడు. అయితే బాబు అక్కడ మృతి చెంది ఉండడాన్ని గమనించిన పరిసర పొలం రైతు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Air Ambulance: జార్ఖండ్లోని ఛాత్రా జిల్లాలో కూలిన ఎయిర్ అంబులెన్స్ ఘటనలో ఏడుగురు మృతిచెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.ఛాత్రా డిప్యూటీ కమీషనర్ కీర్తిశ్రీ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మృతదేహాల�
Declares Living Patient Dead | బతికి ఉన్న రోగి చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్ట్మార్టం ప్రక్రియ కోసం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు, బంధువులు హాస్పిటల్కు చేరుకున్నారు. ఆ రోగి బతికి ఉన్నట్లు తెలుసుకు�
IPS Officer: ఐపీఎస్ ఆఫీసర్ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో పోస్టుమార్టమ్పై వివాదం నెలకొన్నది. పోస్టుమార్టమ్ కోసం పోలీసులు వెంటబడినట్లు ఆయన భార్య, ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ కుమార్ ఆరోపించారు. తన భర�
Kothagudem | కార్మిక నేత రాసూరి శంకర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు, బంధువులు మార్చురీ రూమ్ ఎదుట ఆందోళన చేశారు.
Piling of Bodies | ఎండలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారినపడి మరణిస్తున్నారు. దీంతో �
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడమే మృతిచెందారు.
ఉత్తరప్రదేశ్లో అవయవాల అక్రమ దందా జరుగుతున్నట్టు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట బుదౌన్ జిల్లాలో వరకట్నం హత్య జరిగింది. ఓ యువతిని చంపి ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.
Dead body | కుళ్లిన స్థితిలో నీటిలో పడి ఉన్న మృతదేహాన్ని (Dead body) మహిళదిగా పోలీసులు భావించారు. అయితే పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆ మృతదేహం పురుషుడిదిగా తేలింది.
చెన్నై: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం భీకర హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చ�
పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్ విభాగం అధికారులు 24గంటల పాటు అందుబాటులో ఉంటారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. గురువారం దవాఖానలోని తన చాంబర్లో
కోల్కతా : ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆ