Kothagudem | కార్మిక నేత రాసూరి శంకర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు, బంధువులు మార్చురీ రూమ్ ఎదుట ఆందోళన చేశారు.
Piling of Bodies | ఎండలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారినపడి మరణిస్తున్నారు. దీంతో �
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. శుక్రవారం ఉదయం పటాన్చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడమే మృతిచెందారు.
ఉత్తరప్రదేశ్లో అవయవాల అక్రమ దందా జరుగుతున్నట్టు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల కిందట బుదౌన్ జిల్లాలో వరకట్నం హత్య జరిగింది. ఓ యువతిని చంపి ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు.
Dead body | కుళ్లిన స్థితిలో నీటిలో పడి ఉన్న మృతదేహాన్ని (Dead body) మహిళదిగా పోలీసులు భావించారు. అయితే పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆ మృతదేహం పురుషుడిదిగా తేలింది.
చెన్నై: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం భీకర హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చ�
పోస్టుమార్టం నిర్వహించేందుకు ఫోరెన్సిక్ విభాగం అధికారులు 24గంటల పాటు అందుబాటులో ఉంటారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. గురువారం దవాఖానలోని తన చాంబర్లో
కోల్కతా : ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. లైవ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆ తర్వాత హోటల్ చేరుకున్న అనంతరం ఆ
Mortuary | సామాన్యుడి వేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వంగా.. పార్థివ దేహాలను నిల్వ చేయడం, పోస్ట్మార్టమ్ నిర్వహించడం, పార్థివ రథాల ద్వారా భౌతిక కాయాన్ని ఇంటి వద్దకు చేర్చడం, అనంతరం గౌరవంగా ఖననం చేయడానికి చర్యల�
మరణించాడని 7 గంటలు ఫ్రీజర్లో ఉంచిన డాక్టర్లు మోరదాబాద్: చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతికాడు. ఈ ఘటన యూపీలోని మోరదాబాద్లో చోటుచేసుకుంది. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న శ్రీకేశ్ కుమార్ను గురువారం ర
దవాఖానలకు కేంద్రం అనుమతి క్రిమినల్ కేసులకు సంబంధించిన మృతదేహాలకు మాత్రం పగటి పూటే న్యూఢిల్లీ, నవంబర్ 15: దవాఖానల్లో రాత్రి వేళల్లో కూడా మృతదేహాలకు పోస్టుమార్టం చేసేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించింది
అలహాబాద్: అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి (72) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అలహాబాద్లోని బాఘంబరీ మఠంలోని తన నివాసంలో ఉరి వేసుకున్నట్టున్న స్థితిలో ఆ సాధువు మృత