Telangana | తెలంగాణ విద్యు త్తు శాఖలో బంగారు బాతు వంటి ఓ కీలక పోస్టుకు భారీ డిమాండ్ పలుకుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.5 కోట్లు పలుకుతుందని గుసగుసలు గుప్పుమంటున్నాయి.
CAA portal | పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సీ�
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు ఆన్లైన్ సర్వర్స్ సహకరించడం లేదు. పోర్టల్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియదు. ఎప్పుడు తెరుచుకోదో తెలియక పట్టభద్రులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఓటు నమోదు ప్రక్రియ భద్రాద
ధరణి నిలిపివేత దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికే ధరణికి ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చే భూమాత పేరు మార్పిడితోపాటు ధరణిలో మాడ్యూ ల్స్ మార్పిడిపై సాంకేతిక బృందం కసరత్తు �
సీఈఐఆర్.. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. మీరు మీ సెల్ఫోన్ను పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా తిరిగి పొందే వీలు కల్పిస్తూ భారత ప్రభుత్వం గతేడాది ఏప్రిల్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్ను �
సమస్యలు పరిష్కరించాలంటూ మొరపెట్టుకునే ప్రజల ధాటికి తట్టుకోలేక ఒక్కో వ్యక్తి చేసే ఫిర్యాదుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నియంత్రించింది. ప్రధాన మంత్రి కార్యాలయ పోర్టల్ (సీపీజీఆర్ఏఎంఎస్)లో ప్రజా సమస్యల�
ఆధార్ దస్ర్తాలను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
భూ వివరాలను సరళీకృతం చేయడానికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రాష్ట్ర భూ వ్యవహారాలకు సంబంధించి ఒక విప్లవాత్మక మార్పు అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. ఇప్పటివరకు 7 కోట్ల మంది వినియోగించు�
తెలంగాణలోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) పోర్టల్ పనితీరు బాగున్నదని తమిళనాడుకు చెందిన ఐఏఎస్లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో ఇలాం