రుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు మంజూరైన ఇన్స్రెన్స్ చెక్కులు, అలాగే సీఎంఆర్ఎఫ�
మండల పరిధిలోని నల్లచెరువు గ్రామంలో పూరి గుడిసెలున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం చాలా దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
MLA Velma Bojju Patel | పేద కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందజేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
నిరుపేద కు టుంబాల్లోని బాధితులు కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు సీఎంఆర్ఎఫ్ వరమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని మేడికొం డ, ఉత్తనూర్, రాజాపురం, కొత్తపల్లి, భూంపురం తదితర �
జిల్లాలో వేసవి కాలంలో వేలాది మందికి ఉపాధి కల్పించే తునికాకు సేకరణపై ఈ ఏడాది సందిగ్ధం నెలకొంది. జిల్లాలో పులుల సంచారం, ఇటీవల కాగజ్నగర్ అడవుల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో టైగర్ జోన్ పరిధిలో తునికాకు సేకరణ
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆకస్మికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు.
చివ్వెంల/ ఆత్మకూర్ (ఎస్) : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ర�