ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కా�
తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ ఓ నిరుపేద కలెక్టర్ కాళ్లపై వేడుకోగా పోలీసులు చితకబాదిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని అంబేద్కర్ హట్స్ (మడ్ఫోర్ట్ గుడిసెలు) ప్రాంతంలో దాదాపు 40 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 15 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయా
ఆర్థికంగా చితికిపోయిన అఫ్ఘానిస్థాన్ నుంచి వేదనకు గురిచేసే ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తిండి, వైద్య ఖర్చులు, రుణ విముక్తి కోసం నిరుపేద కుటుంబాలు ముక్కుపచ్చలారని తమ కుమార్తెలను అమ్ముకుంటున్నట్లు వార్�
‘ఓట్లేసి గెలిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తగిన శాస్తి చేసింది. మా పాపం ప్రభుత్వంలోని పెద్దలకు తప్పక తగులుతుంది. ఎవరికో మేలు చేసేందుకు మమ్ములను ఈ స్థితికి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధులకు మా ఉసుర
రుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు మంజూరైన ఇన్స్రెన్స్ చెక్కులు, అలాగే సీఎంఆర్ఎఫ�
మండల పరిధిలోని నల్లచెరువు గ్రామంలో పూరి గుడిసెలున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం చాలా దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల
Indiramma houses | కామారెడ్డి బిబిపేట్ (దోమకొండ )ఏప్రిల్ 26 : అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
MLA Velma Bojju Patel | పేద కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని అందజేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.
నిరుపేద కు టుంబాల్లోని బాధితులు కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు సీఎంఆర్ఎఫ్ వరమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని మేడికొం డ, ఉత్తనూర్, రాజాపురం, కొత్తపల్లి, భూంపురం తదితర �