Mayawati | బీఎస్పీ అధినేత్రి (BSP chief) మాయావతి (Mayavati) అధ్యక్షతన ఆ పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు.
Rahul Gandhi | సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన ఇచ్చింద�
ప్రధాని మోదీ ఉపన్యాసాలను వింటే చినుకు రాలకుండానే గంటల తరబడి ఉరిమే మబ్బులు గుర్తుకువస్తున్నాయి. అలాగే బయటకు రాక, లోపలికి పోక అక్కడే కదలాడే సోడాబుడ్డిలోని గోలీని తలపిస్తున్నాయి. తన పదేండ్ల పాలనలో ‘ఆయిల్,
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలుంటే 39.40 శాతం ఓట్లు సాధించి కాంగ్రెస్ 64 సీట్లు దక్కించుకున్నది. 37.35 శాతం ఓట్లతో బీఆర్ఎస్ 39 స్థానాలు పొందింది. రెండు పార్టీల మధ్య ఉన్న ఓట్ల తేడా 2.05 శాతం మాత్రమే. వ్యాసం ప్ర�
ఒకరినొకరు రక్షించుకోవటానికి.. విలువలను భక్షించుకోవటానికి జరుగుతున్న తాంత్రిక యుద్ధం. ప్రజలపై మంత్రప్రయోగం జరుగుతున్నది. చెరసాలలో ప్రజలను వేసి ఉపన్యాసాల కొరడాతో ఫడేల్ ఫడేల్మనే శబ్దతరంగాల ప్రయోగం జరు�
Ghulam Nabi Azad | కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ‘డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP)’ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీని చూస్తే విచిత్రమైన భావన కలుగుత�
TMC MPs | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి సొంత నాయకులే ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు అర్జున్ సింగ్, దివ్యేందు అధికారి టీఎంసీకి గుడ్బై చెప్పారు. అనంతరం బెంగాల్ బీజేపీ
Lok Sabha Elections | పశ్చిమబెంగాల్లోని విష్ణుపూర్ (Bishnupur) లోక్సభ నియోజకవర్గ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఆ నియోజకవర్గంలో మాజీ దంపతుల నడుమే ప్రధాన పోటీ నెలకొంది. అక్కడ బీజేపీ నుంచి సౌమిత్రా ఖాన్ (Saumitra Khan), తృణమూల్ కాంగ్రె�
TS Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉండే జనాలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఓటు వేసేందుకు చాలా మంది కుటుంబసమేతం�
Vasundara Raje | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు రిహార్సల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయా రాష్ట్రాల్లో హడావిడి ఊపందుకున్నది. అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారాలు జోరందుకున్నాయి.
Govind Singh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్ 30న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. �
Minister KT R | కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ చేస్తానంటున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సంధించారు. కొడంగల్లో చెల్లని నువ్వు కా�
Akhilesh Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీని, సీబీఐని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడం అలవాటుగా మారింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మ�
Election Commission | రాజకీయ పొత్తులను నియంత్రించడానికి తమకు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని ఎన్నికల కమిషన్ (Election Commission) వెల్లడించింది. విపక్ష పార్టీల కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్�