పోలీస్ స్టేషన్లలోనే హక్కుల ఉల్లంఘన ఎక్కువ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన నల్సా మొబైల్ యాప్ ప్రారంభం న్యూఢిల్లీ, ఆగస్టు 8: పోలీసుల అదుపులో ఉన్నవారిపై వేధింపులు, చిత్రహింసలు దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగు
కొండాపూర్ : పరీక్షలున్నాయి చదువుకోమని తల్లి మందలించడంతో భయంతో బాలుడు ఇంటి నుంచి పారిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం… గౌతమీ నగర్, చంద
కడ్తాల్ : వాహనదారులు విధిగా రోడ్డు నిబంధనలను పాటించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్సై రఘుకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించా�
కొడుకు హత్య | వేధింపులు భరించలేక తండ్రి కొడుకును హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రెండో టౌన్ పోలీస్
నిజామాబాద్ | భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగేపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా
బాలికపై లైంగికదాడి | ఓ 12 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి.. అనంతరం చెట్టుకు ఉరేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.
తండ్రిని చంపిన తనయుడు
| నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని.. సొంత కుమారుడే కొట్టి చంపాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలోని కోడేరు మండల కేంద్రంలో
శ్రీరాంసాగర్ | స్నేహితుల దినోత్సవం రోజే నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
ప్రజల దృష్టిలో పోలీసులను హీరోలను చేయాలి 25 ఏండ్లలో ప్రపంచానికి ఆదర్శంగా నిలువాలి ప్రొబేషనరీ ఐపీఎస్లకు ప్రధాని మోదీ సూచన హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భ�
Sangareddy | కూతురికి రెండో పెళ్లి చేసేందుకు ఏడాదిన్నర వయసున్న బాబును ఓ మహిళ చంపేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకోగా ఇవాళ వెలుగు
వరద ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన యుద్ధప్రాతిపదికన విద్యుత్తు మరమ్మతు పనులు వాగుల్లో చిక్కుకున్నవారిని కాపాడిన పోలీసులు ఉత్తర తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కుండపోత వానతో అతలాకుతలమైన పలు జిల్లా�