Drugs | మిజోరంలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్కు సమీపంలో 5 లక్షల మెథాంఫిటామైన్ అనే డ్రగ్స్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 10 కోట్లు ఉంటుం�
ముగ్గురు అరెస్ట్ | తాము సీసీఎస్ పోలీసులమని చెప్పి అమీర్పేటలో ఓ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడ్ని బెదిరింది రూ.20 వేలు వసూలు చేసిన ముగ్గురిని ఎస్.ఆర్.నగర్ పోలుసులు అరెస్టు చేసి రిమాండ్కు �
కాపాడి దవాఖానకు తరలించిన ఎస్సైనాగర్కర్నూల్, ఆగస్టు 22: గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఆడ శిశువును డంపింగ్ యార్డులో పడేయగా ఎస్సై కాపాడి దవాఖానకు తరలించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని చందాయిపల�
కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం.. గెజిట్ జారీహైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), కేంద్ర పోలీసు, సాయుధ బలగాల నియామకాల్లో దివ్యాంగులకు ఉన్న 4% రిజర్వేషన్లను కేంద్రం
కల్లూరు : అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కల్లూరు వ్యవసాయ మార్కెట్యార్డు ఆవరణలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్సై రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం కర�
దొంగగా మారిన డ్యాన్స్మాస్టర్ | పిల్లలకు డ్యాన్స్ నేర్పే ఓ డ్యాన్స్ మాస్టర్ ఉపాధి కరువై నేర ప్రవత్తిలోకి అడుగు పెట్టాడు. చైన్ స్నాచింగ్ చేసి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు.
హైదరాబాద్ | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కలకలం సృష్టించిన రెండు గ్యాంగ్రేప్ కేసులు కల్పితాలేనని సిటీ పోలీసులు తేల్చారు. సినిమా తరహాలో కట్టుకథలు అల్లిన ఓ ఇద్దరు యువతులు పోలీసులకు అడ్�
రాయ్పూర్: నదిలో చిక్కుకున్న నలుగురు బాలురను పోలీసులు రక్షించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొరియా జిల్లాలోని మనేంద్రగఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుగురు పిల్లలు నదిలో స్నానం చేస్తుండగా నీటి మట్టం ఒక్కస�
కొందుర్గు : తన కొడుకు మృతి చెందడంలో అనుమానం ఉందని భావించిన ఓ మహిళ కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందుర్గు మండలంలోని లాలపేట గ్రామానికి చెందిన మక్తల నర్సింహులు(29) ఆగస్
మెహిదీపట్నం: అనుమానాస్పదస్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..లంగర్హౌస్ లక్ష్మీనగర్లో నివసించే శివ�
ఏఓబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్? | ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంగరక్షకులు ఉన్�
ఢిల్లీలో ఎన్కౌంటర్.. ఇద్దరు నేరగాళ్ల మృతి | దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజురి ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేర
Beef Seize | జార్ఖండ్ షింగ్బూమ్ జిల్లాలోని జంషెడ్పూర్లో బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనంలో తరలిస్తున్న 500 కిలోల బీఫ్ ( గొడ్డు మాంసం ) ను సీజ్ చేశారు. ఈ
కీసర, ఆగస్టు : ఐదేండ్ల వయస్సు చిన్నారిని కీసర పెట్రోలింగ్ మొబైల్ టీం పోలీసులు గుర్తించారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపల్ కేంద్రం