ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘట�
ఒక వ్యక్తి ఉపయోగిస్తున్న బైక్ పోయింది. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు సడెన్గా అతనికి ఒక ఈ-చలాన్ వచ్చింది. తీరాచూస్తే.. అతని బ�
వీరిలో ఇద్దరు మైనర్లు.. పోలీసుల అదుపులో మరొకరు? ఒకడు పరారీలో.. పాతబస్తీ ఎమ్మెల్యే కొడుకు ఏ6? సుప్రీం ఆదేశాలకు భిన్నంగా బాధితురాలి వీడియోలు బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు లైంగికదాడిపై మహిళా కమి�
పోలీస్ విధుల్లో మరింత పారదర్శకతను తెచ్చేలా సాంకేతికత జోడింపుపై పోలీస్శాఖ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే టీఎస్కాప్ మొబైల్యాప్లో చాలావరకు రోజువారీ విధులకు సంబంధించి కార్యకలాపాలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఘనంగా నిర్వహించారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్థూపానికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్
అక్రమంగా ధ్రువీకరణపత్రాలు పొంది.. దేశపౌరులుగా చలామణి అవుతున్న ఇద్దరు రోహింగ్యాలను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ పోల�
పోలీస్శాఖలో సిబ్బందికి పని విభజన, వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ విధానం వల్ల సిబ్బంది ప
అసభ్య వీడియోలు తీసి.. తాను తీయలేదంటూ బుకాయిస్తున్న ఓ వ్యక్తిపై బాధిత యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. పంజాగుట్టలో నివాసముంటున్న యువతికి 2014 నుంచి బంజారాహిల్స్కు చెందిన స�
సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని బసేరా హోటల్, పబ్పై సోమవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 9మంది మహిళలు, 24 మంది పురుషులు, 8 మంది హోటల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు