Vikarabad | పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు తక్షణమే
Ganja | రాష్ట్రంలో గంజాయి రవాణా, సాగుపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి మరీ కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన
పక్కింట్లో ఏవో అరుపులు వస్తుండడంతో అక్కడికి వెళ్లిచూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే అతను పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు తాళం పగలగొట్టి లొపలికి వెళ్లి చూసేసరికి ఒక షాకింగ్ సీన�
Tollywood Pub | పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని టాలీవుడ్ పబ్పై శనివారం మధ్యాహ్నం పోలీసులు దాడులు చేశారు. ఆ పబ్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోల�
POLICE | హత్య కేసులో ఏ ఆధారం లేకపోవడంతో పోలీసులు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనుకోకుండా వారికి ఒక కాగితం ముక్క దొరికింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్తో పోలీసులు నేరస్థుడిని
న్యూఢిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల వల్ల రైతులెవరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ నేత ధీరజ్ ప్రసాద్ సాహు, ఆప్ నేత సంజయ్ సింగ్ అడిగి�
Hyderabad | ఓ టెక్నీషియన్ నీచానికి పాల్పడ్డాడు. కేబుల్ వర్క్ చేయడానికొచ్చి ఓ మహిళపై కన్నేశాడు. సదరు మహిళ బాత్రూమ్లో ఉండగా.. వీడియో చిత్రీకరించి స్థానికులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన బంజారాహిల�
work from home | కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వర్క్ ఫ్రం హోం విధానంతో ఒక మోసగాళ్ల ముఠా కోట్లు సంపాదించింది. వందల మందిని భారీ జీతాల ఆశ చూపి వారిని దోచుకున్న ఆ ముఠా గురించి పోలీసులకు దాదాపు 60 ఫిర్యాదులు అందాయి
Maneru River | కరీంనగర్ సమీపంలోని అల్గునూర్కు చెందిన రేషవేణి లచ్చయ్య (60) అనే వ్యక్తి సోమవారం ఉదయం మానేరు వంతెన పైనుంచి పడి మృతి చెందాడు. లచ్చయ్య ప్రమాద వశాత్తు పడ్డాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది
Sabita Indrareddy | తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని తన కాన్వాయ్లోని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి
Cyber Crime | ఢిల్లీలోని ఉత్తమ్నగర్లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని ఆయన ప�
Siddipeta | ఇది నిజంగా ఓ విషాదం!! రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. కారులో ఎంతమంది ఉన్నారు? వారికి ఏమైందన్న విషయం తెలియదు. వారిని ఎలాగైనా కాపాడాలన్న వృత్తిధర్మంతో రంగంలోకి దిగాడు ఓ