ఉద్యోగ విరమణ అనివార్యమని, శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్ఐ సుధాకర్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని జిల్లా �
పోలీసులు అందిస్తున్న సేవలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్తున్నాయా లేదా, పోలీసు సేవలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా తదితర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సేవలపై ప్రజాభిప్రాయం సేకరించ
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు మరువలేనివని, నిబద్ధత, నిజాయితో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఉమెన్ సేఫ్టీవింగ్ డీఐజీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ క్రాంతి వల్లూరు శిక్షణ పూర్త�
రాష్ట్రంలో పోలీస్ మానిటరింగ్ చాలా బాగుందని జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్, డీఎస్�
విధుల నిర్వహణలో ఏఆర్ పోలీసుల సేవలు భేష్ అని ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్తో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఏ
మెట్రో పాలిటన్ పోలీసింగ్లో సవాళ్లను ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన వృత్తి పరమైన జాగ్రత్తలు, ప్రజలకు అందించాల్సిన సేవలపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
కరోనా సమయంలో బేగంపేట (టీటీఐ) ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ పోలీసు సిబ్బంది, అధికారులు చేసిన సేవలకు గుర్తింపుగా బుధవారం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం మారేడ్పల్లి వారు బుధవారం బ్ర
వికారాబాద్ : పోలీస్ స్టేషన్ జాతీయ రహదారిపైన ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చన్గోముల్ పోలీస్ స్టేషన
మంత్రి సత్యవతి రాథోడ్ | ప్రజలు కరోనా బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీసిఆర్ పెట్టిన లాక్ డౌన్ ను పోలీసులు సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథ
భువనేశ్వర్: ఒడిశాలో కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ఇంటి వద్దకే పోలీస్ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని భువనేశ్వర్ డీసీపీ ఉమా శంకర్ దాస్ తెలిపారు. 100కు డయల్ చేస్తే పోలీసులు స్ప�