ఫిలిప్పీన్స్ దేశానికి వెళ్లి ఆరేండ్లుగా ఆచూకీ తెలియని అరుణ్రెడ్డి జాడను సంగారెడ్డి జిల్లా పోలీసులు కనుగొన్నారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ ప్రత్యేక చొరవతో మిస్సింగ్ పర్సన్ అరుణ్రెడ్డి కేసును
కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని గోదాముల నుంచి భారీ మొత్తంలో సిగరెట్లు చోరీ చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాల�
జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సురేశ్కుమార్ పోలీస్ అధికారుల సంఘం క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు కమిటీలు వేసుకొని కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృష�
అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కొనియాడారు. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బం
సరిగ్గా ఏడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. నాలుగు జిల్లాలుగా విడిపోయి నవశకానికి నాంది పడింది. �
ఆధునిక హంగులు.. అత్యాధునిక సౌకర్యాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలో నయా పోలీస్ సౌధం సిద్ధమైంది. సమీకృత కలెక్టరేట్ సమీపంలోని ధరూర్ కాలనీలో 20 ఎకరాల స్థలంలో జీ+3 పద్ధతిలో భవనం రూపుదిద్దుకున్నది.
ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆధునాతన వసతులు, నాణ్యతా ప్రమాణాలతో రాజసం ఉట్టిపడేలా జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించింది.
పాకిస్థాన్లోని కరాచీ పోలీస్ హెడ్క్వార్టర్స్పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారు.
రూ.38 కోట్లతో పోలీసు కార్యాలయ భవనం ఫ్రెండ్లీ పోలీసింగ్తో తగ్గిన నేరాలు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 7 : నూతన జిల్లాల ఏర్పాటుతోనే నిర్మల్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్