నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు, హక్కుల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నో ఏండ్లుగా నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు.
Police Recruitment | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కనీసం 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు, పోలీసు ఉద్యోగార్థులు డిమాండ్ �
పోలీస్ ఉద్యోగాల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు చే యించుకున్న కాంగ్రెస్ నేతలు.. క�
Harish Rao | ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడు. ఎన్నికల ముందైతే ఫ్రీ ఎన్నికల తర్వాతైతే డబుల్ అన్నట్టు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు .
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్.. 30 నెలల్లో 20వేల జాబ్లు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను నిండా ముంచిందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రా
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం గత రెండున్నర ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర పోలీస్ విభాగంలో 17 వేల ఖాళీలను భర్తీ చేయాలని మాజీ డీజీ�
ప్రభుత్వం 20వేల పోలీస్ ఉద్యోగాలకు మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 46 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భం�
పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో భారీగా నిరసనలకు పిలుపు ఇచ�
పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీల ను భర్తీ చేసేందుకు తక్షణమే 20వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ప్రజావాణిలో విన్నవించారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావ�
నిరుపేద కుటుంబం..పోలీస్ కావాలనే సంకల్పం..ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో తల్లిదండ్రులను నమ్మించేందుకు ఓ యువతి ఏకంగా ఖాకీ దుస్తులను కొనుగోలు చేసి కానిస్టేబుల్ అవతారమెత్తింది. తనకు పోలీస్ ఉద్యోగం �