ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ భారం కాదు-భద్రత అని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్తో ప్రాణానికి భద్రత అని అవగాహన కల్పిస్తూ మంచిర్యాల ప
నేరాల కట్టడికోసం సమష్టిగా కృషి చేయాలని రామగుండం పోలీస్కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మంచిర్యాల జోన్ జైపూర్ ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా
ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పోలీసులు-మీ కోసం కార్యక్రమంలో భాగంగా శనివారం కోటపల్లి పో లీస్ స్టేషన్లో నీల్వాయి, కోటపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలోని
ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హాజీపూర్ మం డలం ముల్కల్ల ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు క�
ఈవీఎంల భద్రత కోసం స్ట్రాంగ్ రూంల వద్ద మూడంచెల పటిష్ట భద్రత, బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ మంచిర్యాల, బెల్లంపల్లి నియోజక�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చె�
మావోయిస్టుల సమాచారమిచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. సోమవారం కమిషనరేట్లోని తన కార్యాలయంలో మంచిర్యాల డీసీపీ అశోక్కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ �
క్రమశిక్షణ, సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ నెల 19న తమిళనాడులో జరిగే సాధారణ ఎన్నికల విధులకు వెళ్తున�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివా స్ పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర యాంటీ నారోటి క్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం
యువత గంజాయికి బానిసై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. గంజాయి వినియోగం, కల్తీకల్లు తాగడం వల్ల కలిగే అనర్థాలపై రాష్ట్ర యాం�
పార్లమెంటు ఎన్నికల నియామావళిలో భాగంగా జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిష నర్ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం జైపూర్ పోలీస్స�