Harish Rao | సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ అనుభవించిన కరువు బాధలను, నీళ్ల గోసలను, అంతులేని వివక్షను, అడ్డులేని దోపిడీని చూసి ఆగ్రహించి పాటరాయని కవి. గళమెత్తని గాయకుడు లేడు అని మాజీ మంత్రి, సి�
అంధకారాన్ని కుప్పలుగా పోసిన చోట
అడుగుల కింద నేలనీ లాక్కుని
పరాయిలనుగా చేసిన చోట
ఆకాశంలో మా భాగమే లేదన్న చోట
ఒక దీపవృక్షం అంకురించి భవిష్యత్తు కోసం
తనని తాను కాల్చుకున్నది
ఆధునిక యుగం వచ్చేనాటికి ఈ పరిస్థితి మారింది, కవయిత్రుల సం ఖ్యాపెరిగింది. కవిత్వానికి కులమత ప్రాంతీయ భేదాలు లేకుం డా అద్భుతమైన కవితలు సమాజానికందిస్తున్నారు కవయిత్రులు.
సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కవులు, రచయితలు తమ కలాలకు పదునుపెట�
తెలంగాణను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది. ఉద్యమనేత స్వరాష్ట్రం కోసం పోరుబాట పడితే కవులు, రచయితలు తమ కలాలతో ఉద్యమానికి ఊతం ఇచ్చారు
ఏ వర్గానికి ఏం కావాలో ఒక ఉద్యమనేతగా, పాలకుడిగా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ రాక ముందు గోసపడ్డ సబ్బండ వర్గాల కోసం స్వరాష్ట్రంలో మునుపెన్నడూలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెచ్చారు. ‘ప్రపంచ తెలుగు మహాసభ�
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారంద�
బాదామీ చాళుక్యుల నాటి నగ్నకబంధ శిల్పాల గుర్తింపు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం మియ్యపురంలో ప్రాచీన ఆలయాన్ని కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యుడు బైరోజు శ్యాంసుందర్ ఆ�
మన కవులు గుణాఢ్యుడు క్రీ.పూ 200-150లో వర్థిల్లినాడని చరిత్ర చెపుతుంది. గుణాఢ్యుడు తెలుగువాడే. గుణాఢ్యుని తల్లి బ్రాహ్మణ కన్య అని తండ్రి నాగ ప్రభువు అని పురాతత్వ సాహితీవేత్తలంతా నిర్ధారణ చేశారు. ఆనాటి భాష ప్ర�
తిరునగరి రామాంజనేయులు ‘వెట్టిచాకిరి’, ‘వీరకుంకుమ’ నాటికలు; ‘తెలంగాణ వీర తెలంగాణ’ నాటకాలు రచించాడు. స్వయంగా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. కాబట్టి నాటి ఉద్యమ ఇతివృత్తాలను తీసుకొని నాటకంగా రచించాడ