హైదరాబాద్ : నమస్తే తెలంగాణ, ముల్కనూర్ ప్రజా గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీలకు విశేష స్పందన లభించింది. ప్రథమ బహుమతికి స్ఫూర్తి కందివనం రాసిన డిమ్కీ కథ ఎంపికైంది. ద్వితీయ బహుమతికి చంద�
తెలంగాణ నుంచి 1913లో బండారు శ్రీనివాసరావు ‘హితబోధిని’ అనే పత్రిక నడిపారు. ఆయనే 1910లో ‘ఆశాదోషం’అనే చారిత్రక నవలను రచించాడు. పాలమూరు జిల్లాలోని కోయిల్కొండ దుర్గాన్ని కుతుబ్షాహీలు జయించటం దీనిలోని ఇతివృత్�
రవీంద్రభారతి : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ సంయుక్త నిర్వహణలో పదవ వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రధాన కార్యక్రమం శుక్రవారం �
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | సీఎం కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.