సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభు త్వం గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్త్తుందని, అందులో భాగంగా జిల్లాలో మొదటి సారిగా కిష్టపూర్కు చెందిన ముగ్గురు గిరిజన రైతులకు పోడుభూముల పట్టా లు పంపిణీ చేసినట్లు ఎ�
గిరిజనులు ఎన్నో దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
నియోజకవర్గాల్లో పోడు పట్టాల పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. పాల్వంచ మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో 374 మంది పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు.
MLA Bhaskar Rao | స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో శుక్రవారం మండలానికి చెందిన 125 మందికి �
Minister Indrakaran Reddy | జల్, జంగల్, జమీన్ అనే కుమ్రం భీం కలలను కూడా సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకే దక్కుతుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని మా�
గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోడు పట్టాల పంపిణీ కార్యక్రమ�
Minister Indrakaran Reddy | ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం ఆశయ సాధనకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జల్ జంగల్ జమీన్ స్ఫూర్తితో అడవి బిడ్డలను అన్నదాతలుగా చేసి భూమి హక్కులను కల్పిస్తున్నామని అటవ�
పోడు భూముల్లో పంట సాగు చేసుకునేందుకు గిరిజనులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రోడ్లు, భవనాల శాఖ మంత్రి
అర్హులైన లబ్ధిదారులందరికి పోడు పట్టాలు పంపిణీ చేస్తామని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం సిర్పూర్ కాగజ్నగర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న
రాష్ట్రంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందించేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న