‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది.
Konda Surekha | వ్యవసాయం పేరుతో పోడు చట్టాలకు విరుద్ధంగా పోడు భూములను సాగుచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. పోడు రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా, �
‘మా తాతల కాన్నుంచి ఇక్కడ్నే ఉంటున్నం. అందుబాటులో ఉన్న భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నం. అయినా ఎప్పటికప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని భూముల నుంచి గెదిమేవాళ్లు. వేసిన పంట పాడు చేసేవాళ్లు. అధికారుల కాళ్ల
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో గిరిపుత్రులకు పోడు భూముల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పట్టా పొందిన వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నాయి. దీంతో పోడు రైతుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అసాధ్యాన్ని
పపోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతుల గోస తీరింది. పట్టాలు ఇవ్వడంతో దశాబ్దాల కల నెరవేరింది. రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దశాబ్దాల పోరాటానికి ‘పట్టా’తో ఫలితం దక్కింది. యజమానిగా హక్కు పత్రం చేతికొచ్చింది. పోడు గిరిజనులందరూ రైతులందరి మాదిరిగానే ఇంతకాలం నమ్ముకున్న భూమిలోనే సాగు చేసుకోవచ్చు. ఇష్టమైన పంటలు పండించుకొని లాభాలు
రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా పోడు భూములు సాగయ్యే జిల్లాల్లో భద్రాద్రి ఒకటి. జిల్లాలో 10,13,698 ఎకరాల్లో అటవీశాఖ భూమి ఉన్నట్లు ఓ అంచనా. ఈ భూమిలో సుమారు 20 శాతానికి పైగా అన్యాక్రాంతమైనట్లు సర్కార్ ప్రాథమిక అంచ�
ఎల్లారెడ్డి అటవీ శాఖ రేంజ్ పరిధిలోని ఆయా గ్రామాల్లో పోడు భూముల సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఎల్లారెడ్డి
పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో అడవుల సంరక్షణ, పునర్జీవనానికి శాశ్వత పరిషారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో జిల్లాలో పోడు భూముల పట్టాలు అందించేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ
నిబంధనలు మార్చాలని ఏండ్లుగా మొర ముందుకు రాని నరేంద్రమోదీ సర్కారు శాశ్వత పరిష్కారం కేంద్రం చేతుల్లోనే! హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): పోడు భూములు.. తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాలు ఎదుర్కొంటున్న సమస్య ఇ
చిట్యాల: లబ్ధిదారులకు పోడు భూమి హక్కులపై అవహగాన కలిగి ఉండాలని డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. సోమవారం మండలంలోని కాల్వపల్లి, వెంచరామి, చైన్పాక గ్రామల కేంద్రంగా అందుకుతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో