జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక బాలికల కళాశాల అది. అక్కడ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న ఒక జిల్లా నుంచి వచ్చిన ఒక ఉపన్యాసకుడు విధులు నిర్వర్తిస్తున్నాడు. నలభై ఏండ్లకు పైబడి వయసున్న సదరు ఉపన్యాసకుడు మొదటి నుంచి �
గ్రామస్థాయి విధుల్లో అందరి నోళ్లలో నానే నౌకరి.. అంగన్వాడీ టీచర్. ‘వేతనం మూరెడు.. విధులు బారెడు..’ అనే దైన్యం వారిది. సొంత శాఖలో అసలు విధుల కంటే ఇతర శాఖల్లోని అదనపు బాధ్యతలే వీరికి అధిక భారాన్ని నెత్తిన పెడ�
బోరబండ పీఎస్ పరిధిలో ఈనెల 8న జరిగిన 13 ఏండ్ల బాలిక అదృశ్యమైన ఘటన వెనుక ఉన్న అసలు విషయాన్ని పోలీసులు ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్
పోక్సో, గ్రేవ్ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులపై సమీక్ష చేశా
మహిళలకు అండగా నిలిచేందుకు భరోసా, స్నేహత కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి సత్వర న్యాయం చేస్తున్నామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని భరోసా,స్నేహిత సెంటర్లను సోమవారం ఆమె సందర�
చిన్న వయస్సులోనే మైనర్లు ఆకర్షణలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మైనర్ అమ్మాయిలు కనిపించకుండా పోతే కిడ్నాప్ అయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస్తారు.