బీజేపీ నేత ఈటల రాజేందర్ తన రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టు ఏఎన్ఎంలను రెచ్చగొడుతున్నారని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఏఎన్ఎంలకు దేశంలోనే అత్యధిక వేతనాలు తెలంగాణలో ఇస్
PM Modi | అధికారాన్ని అప్పగిస్తే వచ్చే ఐదేండ్లలో తామేం చేస్తామన్న విషయాలను కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెడ్తాయి. ఐదేండ్లపాలనలో తామేం చేసి చూపించామో.. ఇంకా మిగిలిపోయిన పనులను ఎప్పటిలోపు �
Adani Group |రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న నెపంతో వివాదాస్పద మూడు సాగుచట్టాలను కేంద్రప్రభుత్వం తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్తమిత్రుడికి చెందిన అదానీ గ్రూప్ కూడా కీలక భూమిక పోషించింది. ర
తమకు ప్రత్యేక అధికార యంత్రాంగం కావాలంటూ మణిపూర్లోని కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కుకీ తెగ ప్రాబల్యం అధికంగా ఉన్న ఐదు జిల్లాలకు కలిపి ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ (సీఎస్), డీజీపీన
ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ మనది. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రంగంగా వ్యవసాయరంగం తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నది. జీడీపీలో వ్యవసాయం వాటా 20 శాతానికి అటూ ఇటూగా ఉంటున్నద�
Mallikarjun Kharge | ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడిన ఘనత కాంగ్రెస్దేనని, దాంతోనే నరేంద్రమోదీ, అమిత్షా వంటి వ్యక్తులు ప్రధాని, హోంమంత్రి పదవులను చేపట్టగలిగారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్�
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లోక్సభ, పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకట
గాంధీజీ వారసత్వానికి మోదీ సర్కారు పాతరేస్తున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారణాసిలోని గాంధేయ సామాజిక సేవా సంస్థ ‘అఖిల భారత సర్వ సేవా సమితి’కి చెందిన కట్టడాలను ఇటీవలే నేలమట్టం చేసిన కేంద్ర ప్రభు
PM Vishwakarma Yojana | తెలంగాణలో కులవృత్తుల కోసం అమలుచేస్తున్న రూ. లక్ష సాయం పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ పథకాన్ని విశ్వకర్మ యోజన పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మొత్తంగా రూ.13 వేల కోట్లతో �
మణిపూర్ హింసను నివారించడంలో విఫలమైన సీఎం బీరేన్సింగ్ను పదవి నుంచి తొలగించాలని ఐద్వా (ఆల్ ఇండియా వుమెన్స్ అసోసియేషన్) డిమాండ్ చేసింది. మణిపూర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఇటీవల ఐద్వా బృందం ఆ �
బీద కుటుంబాల్లో పుట్టి, అన్నింటికి లేమిని అనుభవిస్తూ కౌమారదశ దాకా పెరిగిన మనుష్యులు రెండురకాలుగా తయారవుతారని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తారు. వారిలో సగం మంది జీవితంలో స్థిరపడ్డాక తమ పిల్లలు తమలాగా కష్
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను