EVM | స్వాధీనం చేసుకున్న ఈవీఎంలను అప్పగించాలని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది. జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న 1,944 బ్యాలెట్ యూనిట్లు, 1,944 కంట్రోల్ యూనిట్లను విడుదల చేయాలని అభ్యర్థించింది. బాంబే హైకోర్టులో ఈ మేరకు �
Arvind Kejriwal : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ట్రయల్ కోర్టు తనకు మంజూరు చేసిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు వ�
Arvind Kejriwal | మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్, ఢిల్లీ హైకోర్ట�
Supreme Court | డార్విన్, ఐన్స్టీన్ సిద్ధాంతాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అయితే ఈ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ భావిస్తే కోర్టు ఏం చేయగలదు? అని ధర్మాస�
జ్ఞాన్వాపి మసీదులో (Gyanvapi mosque) పూజలు చేసే హక్కును కోరుతూ వారణాసి కోర్టులో ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ కొనసాగింపును సవాలు చేస్తూ అంజుమన్ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర�
Cow Hug Day | కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆమోదం, ఆదేశాల మేరకు ‘కౌ హగ్ డే’ అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు పిటిషనర్ తెలిపారు. అయితే సరైన కారణం పేర్కొనకుండా జంతు బోర్డు దానిని ఉపసంహరించుకుంద�
వయసులో భార్య చిన్నది కావడంతో పెద్ద వయసున్న భర్తను గౌరవించాలని, సేవ చేయాలన్నది సామాజిక వాస్తవికతగా మారిందని పిటిషన్ తెలిపారు. అంతేగాక ఈ వ్యత్యాసం వైవాహిక సంబంధాలను ప్రభావితం చేస్తున్నదని, దంపతుల మధ్య ఘ�
ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్ కల్పించాలని ట్రాన్స్జెండర్లు విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భ�
విద్యుత్తు ఉద్యోగుల విభజన తదనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఇంజినీర్ల పదోన్నతులకు నష్టం కలుగకుండా చూడాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి హైకోర్టులో భంగపాటు ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశ చూపి పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ బ్రోకర్లను కాపాడుకొనేందుకు చేసిన
మరోసారి ఏజీఆర్ బాకీల లెక్కింపు కుదరదని స్పష్టం న్యూఢిల్లీ, జూలై 23: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజ