కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రమంత్రి పీయూశ్ కు మెదడు, జ్ఞానం, బుద్ధి వుందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ధాన్యం కొనడం చేతగాక.. �
రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రజలను, రైతులను అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చాయ్ పే చర్చ అని అధికారంలోకి వ�
హైదరాబాద్ : అడుగడుగునా తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను అవమానపరుస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నూకలు తినమని కేంద్ర మంత్రి పీయూష్
2019-20 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో దేశ రక్షణరంగానికి కేంద్రం మునుపెన్నడూ లేని విధంగా భారీగా నిధులు కేటాయించింది. దేశ రక్షణకు రూ.3.05 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించార�
హైదరాబాద్ : తెలంగాణలో పండించిన ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తోన్న కేంద్రంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఒంట్లో నెత్తురుంటే, మగాడైతే కేంద్రంచే ధాన్యం కొనిపించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ప
హైదరాబాద్ : వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నూ
వరంగల్ : తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సీపీఐ రాష్ట్ర నాయకులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశార�
హైదరాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అనే రీతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడి అవమాపరిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ధాన్యం సేకరణ
రొమానియా నుంచి భారతీయులను తీసుకొచ్చిన తొలి విమానం ముంబై ఎయిర్ పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఇందులో 219 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ముంబై ఎయిర్పోర్ట్కు సురక్షితంగా చేరుకున్నారు. వీర