గులాబీ టెస్టుపై భారత్ పట్టు కోల్పోతోంది! అడిలైడ్ ఓవల్ వేదికగా శుక్రవారం మొదలైన రెండో టెస్టులో బంతితో పాటు బ్యాట్తోనూ రాణిస్తున్న ఆతిథ్య ఆస్ట్రేలియా రెండో రోజూ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శించి ఈ మ
అడిలైడ్లో జరుగుతున్న (Adelaide Test) రెండో టెస్ట్లోనూ విజయంతో సిరీస్పై పట్టు సాధించాలన్న టీమ్ఇండియాకు ఆదిలోనే చుక్కెదురైంది. మంచి ఫామ్లో ఉన్న యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ డకౌటయ్యాడు. టాస్ గెలిచిన కెప్టె�
బోర్డర్-గవాస్కర్ సిరీస్లో భాగంగా ఇప్పటికే ఓ మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీదున్న టీమ్ఇండియా.. రెండో టెస్టును చేజిక్కించుకోవాలని ఉవ్విలూరుతున్నది. అడిలైడ్ వేదికగా (Adelaide Test) జరుగుతున్న డే నైట్ టెస్టులో.. టాస
IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరుగనున్నది. ఈ డే-నైట్ మ్యాచ్లో గులాబీ బంతితో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనున్నది. ఈ మ్యాచ్లో త్వరగా పాతబడకుండా ఉండేందు�
India vs PM XI: భారత్, ఆస్ట్రేలియా ప్రైమ్మినిస్టర్స్ లెవన్ మద్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ ఇవాళ వర్షం వల్ల రద్దు అయ్యింది. రేపు రెండు జట్ల మధ్య 50 ఓవర్ల మ్యాచ్ జరగనున్నది. రెండో టెస్టుకు ముందు ఈ
Day-Night Test | డే నైట్ టెస్టులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో సీజన్లో భారత దేశవాళీ సీజన్ పురుషుల, మహిళల క్రికెట్ జట్లకు పింక్ బాల్ టెస్ట్ మ్యాచులను షెడ్యూల్ చేయలేదు.
లంకతో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా తడబడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (4) ఆరంభంలోనే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కుదురుకంటున్నట్లు కనిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ (15).. ఎంబుల్డెనియా బౌలింగ్లో వెనుతిరిగ�
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అత్యద్భుత ప్రదర్శన చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను ఏకంగా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ ద�
బెంగళూరులో జరిగే పింక్బాల్ టెస్టు కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే ఈ టెస్టులో భారత్ ఫేవరెట్ అని మాజీ ఆటగాడు సాబా కరీమ్ చెప్పాడు. శ్రీలంక బ్యాటింగ్లో అనుభవం లేదని, ఏంజెలో మాథ్యూస్�
క్వీన్స్లాండ్: ఆస్ట్రేలియా, ఇండియా వుమెన్ టీమ్స్ మధ్య జరిగిన ఏకైక పింక్ బాల్ టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు వాళ్ల సొంతగడ్డపై చుక్కలు చూపించారు భారత అమ్మాయిలు. ఆడుతున�
క్వీన్స్లాండ్: క్రికెట్ స్ఫూర్తి, క్రీడాస్ఫూర్తి గురించి ఈ మధ్య చర్చలు తరచూ వింటూనే ఉన్నాం. అయితే ఆస్ట్రేలియా వుమెన్స్ క్రికెట్ టీమ్తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్లో ఇండియన్ బ్యాటర్ పూనమ
ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓపెనర్ స్మృతి మందానా( Smrithi Mandhana ) చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా వుమెన్ క్రికెట్ టీమ్తో జరుగుతున్న ఏకైక డేనైట్ టెస్ట్ రెండో రోజు ఆమె సెంచరీ బాదింది.
కరారా: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియాతో తాము ఆడుతున్న తొలి డేనైట్ టెస్ట్లోనే అదరగొడుతోంది. గురువారం ప్రారంభమైన ఈ టెస్ట్లో తొలి రోజు తొలి సెషన్లో భారత మహిళల జట్టు వికెట్ నష్ట�