సమోసాలు (Samosas) తేలేదన్న కోపంతో ఓ మహళి తన భర్తను చితకబాదిన ఘటన ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో చోటుచేసుకున్నది. పిలిభిత్ జిల్లాలోని ఆనంద్పూర్కు చెందిన శివమ్ అనే వ్యక్తికి తన భార్య సంగీత సమోసాలు తీసుకురమ
Farmer's Close Encounter With Tiger | ఒక రైతు మరో వ్యక్తితో కలిసి బైక్పై పొలం వైపు వెళ్తున్నాడు. ఆ గట్టు దారిలో ఒక పులి వారికి కనిపించింది. దీంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. పులి తమ వైపు వస్తుండటాన్ని గమనించారు. అక్కడి నుంచి వెన�
Google Maps | గూగుల్ మ్యాప్స్ను అనుసరిస్తూ ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లాలో మరో కారు ప్రమాదానికి గురైంది. బరేలి-పిలిభిత్ రాష్ట్ర రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారు.. దారి తప్పి నది కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది
BJP MLA's Cousin Beaten To Death | కొందరు గూండాలు బీజేపీ ఎమ్మెల్యే బంధువు ఇంటిపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు కుటుంబ సభ్యులను కొట్టారు. తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Tiger Attacks Man | బహిరంగ ప్రదేశంలో పొదల వద్ద మలవిసర్జన చేస్తున్న వ్యక్తిపై పులి దాడి చేసింది. ఇది చూసి గ్రామస్తులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ తర్వాత పులిని తరిమేందుకు వారు ప్రయత్నించారు.
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ (Pilibhit) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి బీజేపీ (BJP) టికెట్ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ (Maneka Gandhi) మరోసారి స్పందించారు.
Maneka Gandhi | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ (Pilibhit) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి బీజేపీ (BJP) టికెట్ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ మరోసారి స్పందించారు.
Varun Gandhi | లోక్సభ తొలిదశ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రస్తుతం యూపీలోని ఫిలిబిత్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొన్నది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా సంజయ్ గాంధీ కొ�
Varun Gandhi | ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి బీజేపీ (BJP) టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ (Congresss) వరుణ్ గాంధీకి తాజాగా ఓ ఆఫర్ ఇచ్చింది. వరుణ్ను పార్టీలోకి ఆహ్వానిస్త
Ayodhya | ఎన్నో ఏళ్ల భారతీయుల కల సాకారం కాబోతున్నది. అయోధ్య నగరంలో శ్రీరాముడి ఆలయం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. ఈ నెల 22న గర్భాలయంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్నది. రామ్లల్లా ప్రాణ ప్
Pilibhit | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో (Pilibhit) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డ
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�
MP Varun gandhi | దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తు్న్నది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రముఖులను ఎవ్వరినీ మహమ్మారి వదలట్లేదు. తాజాగా బీజేపీ ఎంపీ వరూణ్ గాంధీ కరోనా బారినపడ్డారు.