Online Frauds | ఫోన్లపై సరైన అవగాహన లేక ఎవరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేస్తే బ్యాంకు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ చెప్పి ఎక్కువ శాతం అమాయక ప్రజలు మోసాలకు గురవుతున్నారని అన్నారు.
పోలీసులు, జడ్జీల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మకూడదు, అది సైబర్ నేరగాళ్ల పని కావొచ్చు అంటూ ఫోన్కాల్స్ సమయంలో అలర్ట్ డయలర్ టోన్ వస్తున్నది. అయినా కొందరు గుడ్డిగా మోసపోతున్నారు. కొందరి అమాయకత్వమే ఆ�
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చిన వేళ, విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు ఫోన్ కాల్స్ చేసుకోవటంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. స్వదేశంలో (ఇరాన్) ఉన్న తమ స్నేహితులు, బంధువులకు ఫోన్ కాల్స్ చేయ�
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సిద్దిపేట పట్టణ మున్సిపల్ కమిషనర్ పేరిట ఆయా షాప్ల యజమానులకు ఫోన్ చేస్తూ ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ బకాయిలు చెల్�
జిల్లా వైద్యారోగ్య శాఖలో డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా ఫోన్చేస్తే నమ్మవద్దని డీఎంహెచ్వో బి. రాజశ్రీ సూచించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం మెరిట్ జాబిత
జలమండలిలో పునః ప్రారంభించిన ‘డయల్ యువర్ ఎండీ’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. శనివారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.
Arrest | గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను(MLA Raja Singh )ఫోన్లో(Phone calls) బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్(Arrest)చేశారు. నిందితుడు వసీమ్ను సైబర్ క్రైం పోలీసులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
సాధారణ ఫోన్ కాల్స్ను ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉంటాయని చాలా మంది ముఖ్యమైన ఫోన్ కాల్స్ను, మెసేజ్లను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ‘ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్' ఫీచర్ ఉండటమే దీనికి కారణం.
ఆధునిక ప్రపంచంలో అరచేతిలోకే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మానవ జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మంచితో పాటు అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా సైబర్ నేరాలు, కొత్త తరహా మోసా�
అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లకు అడ్డుకట్టలో భాగంగా టెలికం సంస్థలకు ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్ కాల్స్ (అడ్వైర్టెజ్మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్), మేసేజ్ల కోసం వినియోగదారుల అంగీకారాన�