TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేడు విడుదల చేయనుంది. గురువారం ఉదయం 10 గంటలకు దివ్యాంగుల
రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి పేదలందరికీ ఉచిత వైద్యం అందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు గ్రామీణ ప్రాంత పేద ప
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సరికొత్త విధానాలను అమలు చేస్తున్నది.ప్రస్తుతం జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 118 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి.
పీహెచ్సీలపై పర్యవేక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 729 కేంద్రాల్లో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలకు పది రోజుల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి ఆన్లైన్లోకి తీసుకురావాలని ఆర్థిక,
నిర్మల్ : జిల్లాలోని దిలావర్ పూర్ మండలం బన్సపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సొన్ మండలం జాఫ్రాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్సీలు) మంగళవారం జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ ఆకస్మికంగా తనిఖీ చేశార
రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యుల సమయపాలనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. పీహెచ్సీలలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాలను హైదరాబాద్లోని కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేస్తున్నారు
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి | జిల్లా దేవరకద్ర, చిన్న చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి వితరణ చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డి | ప్రాథమికఆరోగ్య కేంద్రాల్లోను ఐసోలేషన్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.