గత నెల రోజులుగా వ్యాక్సిన్ కొరతతో అంగన్వాడీ సెంటర్లు, సబ్ సెంటర్ల చుట్టూ చిన్నారులు, తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులకు డీపీటీ ( డిఫ్తీరియా, పెర్టుస్సిస్ టెటానస్ ) అనే వ్యాక�
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఏరియా హాస్పిటల్స్ ను ప్రభుత్వం బలోపేతం చేయాలని ఐద్వా నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని �
ప్రజారోగ్యానికి భరోసానిచ్చే ప్రాథమిక వైద్యశాలలు చిత్తవుతున్నాయి. నిధులు రాక నీరసించిపోతున్నాయి. ‘ప్రభుత్వ వైద్యాన్ని పరుగులు పెట్టిస్తాం.. ప్రతి వ్యక్తికి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం’ అంటూ గొప్ప
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో పాటు మందులు సైతం అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు
పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర సర్కారు, ఆరోగ్యానికీ అధిక ప్రాధాన్యమిస్తున్నది. వైద్యరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యంతో భరోసా ఇస్తున్నది.
‘ఆరోగ్య మహిళ’కు అద్వితీయ స్పందన లభిస్తోంది. మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యనిస్తున్న రాష్ట్ర సర్కారు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్ జిల్లాలో�
కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) విమర్శించారు. గత ప్రభుత్వాలు దివ్యాంగు
వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే సీజనల్ వ్యాధుల ప్రభావం మొదలైంది. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాటు చేసిన నివారణ చర్యలను మరింత విస్తృతం చేసింది. ఈ మేరకు సీజనల్పై వైద్యాధికారు�
సికిల్ సెల్, తలసేమియా వ్యాధులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ఏడు జిల్లాల్లో గర్భిణులకు అవసరమైన టెస్టులను చేస్తున్నది. క�
అతివలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి వేల రూపాయల ఖర్చు చేయాల్సిన పని లేదు. వారికి వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలు వివిధ వ్యాధ�
పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాల్లోనే గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా�