కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అనే నిజం ఫార్మా సిటీ భూముల వ్యవహారంతో మరోసారి నిరూపితమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
తమను ఎవరైనా మోసం చేస్తే ప్రభుత్వం, చట్టాలు ఆదుకుంటాయని ప్రజలు నమ్ముతుంటారు. మరి అలాంటిది రాష్ట్ర ప్రభుత్వమే మోసగిస్తే? ఓట్ల కోసం కపట నాటకం ఆడి, అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచితే? చివరికి ప్రభుత్వం
“అసలే రియల్ మార్కెట్ పడిపోయింది.. మీకిచ్చిన ప్లాట్లు మీ చేతులకు వస్తాయనే నమ్మకం లేదు.. ప్రభుత్వం ఫోర్త్ సిటీకి తీసుకోవచ్చు.. అందులో నుంచే గ్రీన్ఫీల్డ్ వేస్తున్నారు.. ఇప్పుడైతే ఎంతోకొంత దక్కుతుంది! లే
తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్నగర్ ఫార్మా బాధిత రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం నానక్నగర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ స
లగచర్ల ఘటనపై శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విచారించారు. ఫార్మా బాధిత రైతులు ఢిల్లీకెళ్లి తమకు న్యాయం చేయాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయగా.. కమిషన్ సూచనల మేరకు డిప్యూటీ రిజిస్ట�
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా రైతుల తిరుగుబాటు ఘటనలో పోలీసులు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్నగర్కు చెందిన కొంతమంది రైతులకు బుధవారం హైకోర్టు నోటీసులు అందజేసింది. ఫార్మాసిటీకి భూములు ఎందుకు ఇవ్వడం లేదని, పరిహారం ఎందుకు తీసుకోవడం లేదని, అసలు తమ అభ్యంతరం ఏమిట�