Petrol Prices | దేశంలో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువగా ఉన్నప్పటికీ దేశీయ పెట్రోలియం కంపెనీలు వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నాయి. దీంతో పెట్రోల్
లీటరు పెట్రోల్పై 20 పైసలు, డీజిల్పై 25 పైసలు పెంపున్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: దాదాపు రెండు నెలల తర్వాత పెట్రోల్ ధర పెరిగింది. మంగళవారం లీటరు పెట్రోల్పై 20 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. అలాగే
కేంద్రం పరిహారం ఇస్తే రాష్ర్టాలెందుకు ఒప్పుకోవు? కోల్కతా: చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు రాష్ర్టాలు సుముఖంగా లేనందువల్లే వాటి ధరలు పెరుగుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ద�
17న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయానికి అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పెట్రోల్, డీజిల్పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రధాన �
న్యూఢిల్లీ : పపెట్రోల్, డీజిల్ సహా ఇతర పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ నెల 17న జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో క
గద్వాల : రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఓ యువకుడు తన బైకుకు నిప్పు అంటించాడు. ఈ సంఘటన గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు అ�
జోరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్న పెట్రో ధరలతో పుంజుకుంటున్న డిమాండ్ నయా మోడళ్లకు యువత ఫిదా.. హైదరాబాద్, ఆగస్టు 3: హైదరాబాద్లో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్ లేదా ఈవీ)క�
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ ఇతర సుంకాలతో సమకూరిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధికి వెచ్చిస్తామని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో పేర్కొంది. ఈ రాబడిని ప�
న్యూఢిల్లీ, జూలై 19: చమురు ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న వసూళ్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, సహజవాయువుపై ఎక్సైజ్ సుంకాలు ఈ ఆర్థిక సంవత్సరంల�
హైదరాబాద్: పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్కు సైకిల్పై వచ్చారు. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అ�
న్యూఢిల్లీ : ఇంధన ధరల పెరుగుదలతో ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాహనాలకు డిమాండ్ దెబ్బతినడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అసమర్ధ విధానాలతోనే దేశంలో ధరలు మండిపోతున్నాయని, ద్రవ్యోల్బణం ఎగబాకుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం ఆరోపించారు. ఆర్ధిక వ�
న్యూఢిల్లీ, జూలై 10: ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. శనివారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 26 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారా�