పెట్రోల్ ధర| రెండు రోజుల విరామం తర్వాత పెట్రో కంపెనీలు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసల చొప్పున పెంచాయి. దీంతో రాష్ట్రంలోని జగిత్యాలలో పెట్రోల్ ధర వంద మార్కును దాటింది. ప్రస్తుతం జగిత్యాలలో లీటర్ �
హైదరాబాద్లో రూ.98.48 హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.101.14కు పెరిగింది. నిజామాబాద్లో రూ.100.75కు చేరింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్తో పాటు దేశవ్యాప్తంగా ఐదు రాష్ర్టాల్లో
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | వరుసగా రెండో రోజు చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచాయి. జూన్లో గడిచిన ఏడు రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పైకి కదిలాయి.
వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఈ నెలలో వరుసగా మూడో సారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఇంతకు ముందు శుక్రవారం ధరలను పెంచగా.. శన
ఇప్పటికే పలు రాష్ర్టాల్లోవంద దాటిన పెట్రోల్ ధరతాజా బాదుడుతో పెట్రోల్పై 27, డీజిల్పై 28 పైసలు వడ్డింపు న్యూఢిల్లీ, జూన్ 4: ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లీట
రెండు జిల్లాల్లో పెట్రోల్ ధర తగ్గింపు | విశాఖ, కడప జిల్లాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించింది. విశాఖలో లీటర్పై రూ. 19 పైసలు, కడపలో రూ. 17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర�
న్యూఢిల్లీ, జూన్ 1: అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ కన్నా భారత ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర ఎక్కువ. న్యూయార్క్లో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 57 (0.79 డాలర్లు) ఉంటే.. ముంబైలో రూ.100.72 పలుకుతున్నది. అంటే ద
బాదుడే బాదుడు.. మరోసారి పెట్రోల్ ధరల పెంపు | చమురు కంపెనీలు వినియోగదారులను బాదేస్తున్నాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. మేలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్�
న్యూఢిల్లీ, మే 25: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఈ నెలలో ఇది 13వసారి కావటం విశేషం. మంగళవారం లీటరు పెట్రోల్పై 23 పైసలు, డీజిల్పై 25 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో ముంబైలో లీటరు పె�
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు | పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం మరోసారి పెరిగాయి. ఇంతకు ముందు ఆదివారం ధరలు పైకి కదలగా.. ఒక రోజు విరామం తర్వాత చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి.
మళ్లీ పెరిగిన ఇంధన ధరలున్యూఢిల్లీ, మే 23: కేవలం ఈ ఒక్క నెలలోనే 12వ సారి ఇంధన ధరలు పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 17 పైసలు, డీజిల్పై 29 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ముంబైలో లీటరు పెట్రోల్ ధర
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు | ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి.
వాహనదారులకు షాక్.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు | చమురు కంపెనీలు మరోసారి వాహనదారులకు షాక్ ఇచ్చాయి. రెండు రోజుల విరామం అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలను శుక్రవారం మరోసారి పెంచాయి.