న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటింది. గత రెండు నెలల నుంచి వరుసగా ఇంధన ధరలను పెంచుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. బుధవారం కూడా ధరలను పెంచాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్
మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ సహా, కోల్కతా నగరంలో పెట్రోల్ లీటర్ రూ.100 మార్క్ను ధాటింది. చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్పై
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డిసుబేదారి, జూలై 2: కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచి పేద, సామాన్యులపై పెనుభారం మోపిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆగ్రహ
న్యూఢిల్లీ, జూలై 2: గత 2 నెలల నుంచి ఇంధన ధరలను పెం చుతున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం కూడా లీటరు పెట్రోల్పై 35 పైసలను పెంచాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.99.16కి పెరిగింది. చెన్నైలో రూ.100.13కి చేరగా..
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు లీటర్కు రూ 100 దాటి పరుగులు పెడుతుండటం, వంట గ్యాస్ ధరలు మంటెత్తడంతో నరేంద్ర మోదీ సర్కార్పై కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీ చిదంబరం విమర్శలు గుప్పి�
భోపాల్ : పెట్రోల్ ధరలు దేశంలో చుక్కలను తాకుతుండగా మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి ప్రజలకు చవకైన పరిష్కారం సూచించారు. భోపాల్లో మంగళవారం లీటర్ పెట్రోల్ రూ 107 దాటగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్ర�
హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని
న్యూఢిల్లీ, జూన్ 26: కేవలం 54 రోజుల్లో లీటరు పెట్రోల్పై రూ.7.71, డీజిల్పై రూ.8.12 పెరిగింది. మే 4 నుంచి శనివారం నాటికి అంటే 54 రోజుల్లో 30 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు �
లీటరు పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 27 పైసలు పెరుగుదల న్యూఢిల్లీ : ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా లీటరు పెట్రోల్పై 26 పైసలు, డీజిల్పై 27 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. ఇప్పటి వరకు �
ఢిల్లీ ,జూన్ 21: దేశంలో గతకొన్నాళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. డీజిల్ ధర పలుచోట్ల రూ.100 చేరుకుంది. హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ సహా పలు ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్య�
న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు సెంచరీ దాటి పరుగులు పెడుతూ సామాన్యుడికి చెమటలు పట్టిస్తున్న నేపథ్యంలో పెట్రో సెగలపై నరేంద్ర మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించ�
సామాన్యులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | చమురు కంపెనీలు సామాన్యులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. బుధవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.