Petrol Price | బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు చేరుకున్నా.. ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించటం లేదు.
Minister KTR | పెట్రో ధరలు తగ్గాలంటే కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగ�
ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం.
Petro Rates Hike | పొరుగు దేశం పాకిస్థాన్లో పెట్రో ధరలు భగ్గుమన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ.35 చొప్పున ధరలు పెంచేసింది. పెంచిన ధరలు ఇవాళ (జనవరి 29) ఉదయం 11 గంటల నుంచి అమల్లోకి వచ్చాయని పా�
న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్రోల్ ధరలు 78 సార్లు, డీజిల్ ధరలు 76 సార్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్ధా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్ర�
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస
న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశంలో ఇంధన ధరలను తగ్గించడానికి కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యూహాత్మక (అత్యవసర) నిల్వల నుంచి 50 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ను విడుదల చేయనున్నట్టు మంగళవారం ప్రకటించిం
Petrol price | చమురు ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి.
Petrol price | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్, డిజిల్పై 35 పైసల చొప్పున వడ్డించాయి