Petrol price | పెట్రో ధరల మంట కొనసాగుతున్నది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోలుపై 31 పైసలు, డీజిల్పై 38 పైసల
పెట్రోల్ ధర| పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 30 పైసలు వడ్డించాయి. దీతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు ప్రెటోల్ ధర రూ.101.84కి చేరింది.
పెట్రోల్ ధర| చమురు ధరల్లో మారోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్పై 36
ఆగని పెట్రో వడ్డన| దేశంలో పెట్రో వడ్డన ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులు పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పెంచుకున్న కంపెనీలు.. అప్పుడప్పుడు డీజిల్ వినియోగదారులపై దయతలుస్తున్నాయి. నిన్న పెట�
న్యూఢిల్లీ : దేశంలో ఆదివారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరాయి. రాజస్థాన్లోని శ్రీగంగా నగర్ జిల్ల�
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ | వాహనదారులకు చమరు కంపెనీలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా లీటర్ పెట్రోల్పై 28 పైసలు, లీటర్ డీజిల్లో 26 పైసలు పెంచాయి.
డీజిల్ ధరలు| దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.