ఒక పక్క భారత్ వేదికగా కృత్రిమ మేధ (ఏఐ)పై శిఖరాగ్ర సమావేశం-2026 నిర్వహిస్తూ దాని గొప్పతనం, ప్రభావంపై విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో దాని అతి వినియోగం వల్ల ఏర్పడే పరిణామాల రెండో కోణంపై సుప్రీం కోర్టు ఆంద�
హైదరాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ హరిచందన దాసరి నేరుగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేందుకు చర్య�
Supreme Court: అస్సాం సీఎం బిశ్వశర్మపై పోలీసు కేసు పెట్టాలని, సిట్తో దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కమ్యూనిస్టు పార్టీ నేతలు అన్నే రాజా, డాక్టర్ హీరన్ గో
మేడ్చల్-మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్లలోని వివాదాస్పద భూమికి సంబంధించి సర్వే నిర్వహించడం వల్ల యాజమాన్య హకులు తేలవని హైకోర్టు స్పష్టంచేసింది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను నిరసిస్తూ జర్నలిస్టులు క దంతొక్కారు. శనివారం ఉమ్మడి జిల్లాలోని హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ కలెక్టరేట్ల ఎదుట టీయూడబ్ల్యూ�
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర�
పాలనను గాలికొదిలేసి ప్రజా పాలన అంటూ ప్రజల నుంచి దరఖాస్తులు (అర్జీలు) తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారని, కానీ.. ఒక్కరికి కూడా పథకాలు అందించిన దాఖలాలు లేవని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డీఆర్ఏ)లో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తికావస్తున్నా హామీల అమలేది అంటూ వినూత్నంగా నిరసనకు దిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర �
బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలుపొందిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్ట�
Supreme Court | న్యాయవాదులు కేవలం ప్రచారం కోసం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సంక్లిష్ట సమస్యలపై పిటిషన్లు వేయొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతుల ఆందోళన, డిమాండ్లపై దాఖలైన పిటిషన్లను ఉపసంహరించ�
Gyanvapi case: జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను కోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే వి�