ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర�
పాలనను గాలికొదిలేసి ప్రజా పాలన అంటూ ప్రజల నుంచి దరఖాస్తులు (అర్జీలు) తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారని, కానీ.. ఒక్కరికి కూడా పథకాలు అందించిన దాఖలాలు లేవని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆరోపించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డీఆర్ఏ)లో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తికావస్తున్నా హామీల అమలేది అంటూ వినూత్నంగా నిరసనకు దిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర �
బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలుపొందిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్ట�
Supreme Court | న్యాయవాదులు కేవలం ప్రచారం కోసం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సంక్లిష్ట సమస్యలపై పిటిషన్లు వేయొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతుల ఆందోళన, డిమాండ్లపై దాఖలైన పిటిషన్లను ఉపసంహరించ�
Gyanvapi case: జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింలు దాఖలు చేసిన పిటీషన్లను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింలు దాఖలు చేసుకున్న అయిదు పిటీషన్లను కోర్టు కొట్టిపారవేసింది. ఈ కేసులో ఆరు నెలల్లోనే వి�
పలు కారణాల వల్ల వేరే రాష్ర్టాల్లో రెండేండ్లపాటు చదువుకున్న తెలంగాణ శాశ్వత విద్యార్థులకు స్థానిక కోటా కింద మెడికల్ సీట్లు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన�
శాసనమండలి సభ్యుల గౌరవాన్ని, హక్కులను కాపాడే బృహత్తర బాధ్యత అర్జీల సమితి, ప్రివిలేజ్ కమిటీ సభ్యులపై ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన శాసనమండలి కమిటీహాల్లో నిర్వహ
తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ చేస్తున్న కాలయాపనకు కారణాలు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది.
గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ను కోరే వినతులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. శారీరక, మానసిక హింసను తట్టుకోలేక, న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని వేడుకొంటున�