పలు కారణాల వల్ల వేరే రాష్ర్టాల్లో రెండేండ్లపాటు చదువుకున్న తెలంగాణ శాశ్వత విద్యార్థులకు స్థానిక కోటా కింద మెడికల్ సీట్లు ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన�
శాసనమండలి సభ్యుల గౌరవాన్ని, హక్కులను కాపాడే బృహత్తర బాధ్యత అర్జీల సమితి, ప్రివిలేజ్ కమిటీ సభ్యులపై ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన శాసనమండలి కమిటీహాల్లో నిర్వహ
తెలంగాణ చట్టసభలు ఆమోదించిన బిల్లులపై సంతకం చేయకుండా ఆ రాష్ట్ర గవర్నర్ చేస్తున్న కాలయాపనకు కారణాలు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది.
గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ను కోరే వినతులు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. శారీరక, మానసిక హింసను తట్టుకోలేక, న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలని వేడుకొంటున�
high court | సెంబర్ 1 నుంచి హైకోర్టులో పిటిషన్లు, కౌంటర్ పిటిషన్లు సహా ఇతర అన్ని రకాల పిటిషన్లను ఏ4 సైజ్ పేపరుపై ఇరువైపులా ప్రింట్తీసి దాఖలు
మంత్రి శ్రీనివాస్గౌడ్కు రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం వినతి హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం కోర�