ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ
ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మునిగాల మణిపాల్ రెడ్డి
డిమాండ్ చేశారు. మండలంలోని సుందరగిరి గ్రామ పరిధిలోనీ ఇప్పలపల్లి మండల పరిషత్ ప్రా�
రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఆగస్టు 15లోపు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. అప్పటి వరకు వేచిచూస్తామని, ఆలోపు సమస్యలు పరిష్కరించకుంటే సమరానికి దిగుతామని హెచ్చరించిం
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవకు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్
ప్రభుత్వం ఇచ్చి న హామీ ప్రకారం ఐకేపీ వీవోఏలకు కనీస వేత నం రూ. 26వేలు అమలు చేయాలని, గ్రేడింగ్తో సంబంధం లేకుండా వేతనాలు ఇవ్వాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధ�
కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాల్సిందేనని గ్రామ పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారు విధులు బహిష్కరించి, జీపీ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అన్నారు. గురువారం సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కలిసి పెండింగ్ సమస్యలు పరిష్కర
పార్లమెంట్ చివరి సమావేశాల్లో పెండింగ్ సమస్యలపై తమ గళాన్ని మరింత బలంగా వినిపిస్తామని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప�