ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరుతో నిరసనలు తెలుపునున్నట్టు తెలంగాణ ఉద�
మూడేళ్ల తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పూర్తి స్థాయి పాలకవర్గం సమావేశం కాబోతోంది. సోమవారం(ఆగస్టు 24న) హైదరాబాద్ సచివాలయంలో నిర్వహించనున్న ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ యూనివర్సిటీలో కీలకమైన అం
జర్నలిస్టులపై సర్కార్ చిన్నచూపు తగదని, దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది.
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ సోమవారం సమ్మె నోటీసు జారీ చేసింది.
రెవెన్యూ శాఖలో పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు నిర్ణీత సమయానికి సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మీసేవ, భూ భారతి, సాద
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల పట్టణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల�
దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనబాట పట్టనున్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగనున్నది. ప్రధానంగా నాలుగు డిమాండ్లతో పాటు మొత్తం 64 డి
సూర్యాపేటలో మాజీ సర్పంచ్ల అర్ధనగ్న ప్రదర్శనతమ బిల్లులు వెంటనే చెల్లించాలని, లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని మాజీ సర్పంచ్లు సోమవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.
రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యూజీసీ నిబంధనల ప్రకారం ఏడో పీఆర్సీని అమలు చేయాలని అడ్హక్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఉద్యోగ భద్రత, సేవారక్షణ కల్ప�
వైద్యారోగ్య శాఖలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ విభాగాల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను �
ప్రధాన నగరాలలోని జిల్లా కోర్టులలో పేరుకుపోతున్న చెక్ బౌన్స్ కేసుల సంఖ్యపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు తాజా మార్గదర్శకాలను జా�
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల సాధనకు ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్క్వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్పీసీ