‘రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డీఏలు, డీఆర్లు ఇవ్వకుండా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారు? పెన్షనర్లపై ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో మా తడాఖా చూపుతాం’ అని పెన్షనర్స్ జే
పెండింగ్ డీఏలు, బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తలపెట్టిన చలో ఇందిరాపార్క్ను విజయవంతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) పిలుపునిచ్చింది.
పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని 40 శాతం ఫిట్మెంట్ను ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం (టీఈఏ) ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు జీ ని�
ఉద్యోగుల పెండింగ్ డీఏలు విడుదల చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మ
ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కాకుంటే దసరా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చ�
దసరా పండుగను పురస్కరించుకుని పెండింగ్లోని నాలుగు డీఏలను విడుదల చేయాలని పెన్షనర్ల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. 20న నిర్వహించే మంత్రిమండలి సమావేశంలో పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.
ఉపాధ్యాయ, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మూడు పెండింగ్ డీఏల మంజూరుకు అనుమతించాలని మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ నేత బీ మోహన్రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు.