ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు పెండింగ్లో లేవని, స్వరాష్ట్రంలో ఎందుకున్నాయని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం నాంపల్ల�
పీఆర్సీ, పెండింగ్ డీఏల విడుదల సహా పలు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి దిగిన తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీం�
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని వివిధ పాఠశాలల్లో, ఎండీఓ కార్యాలయం ఎదుట భ�
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ట
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్' నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. లక్ష మంది ఉద్యోగులతో ఎల్బీ స్టేడియంలో గర్జన సభ ఏర్పాటుచేసినట్టు వ�
అలవికానీ హామీలిచ్చి అమలు చేయకుండా ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు రణన్నినాదం చేశారు. హైదరాబాద్ సహా 31 జిల్లా కేంద్రాల్లో టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ర్యాలీలు, కలెక్టరేట్ల ఎదుట ధర�
పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, 2వ పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని ఆబ్కారీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం ఉద్యోగులు ఆబ్కారీ భవన్ నుంచి ఇందిరాపార్క్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
ఉద్యోగుల సమస్యల పరిషారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మరోసారి ఉద్యమబాట పట్టింది. మెరుగైన ఫిట్మెంట్తో రెండో పీఆర్సీ అమలు, ఆరు పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు, ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయ�
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చే�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీచర్ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి �
అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీతోపాటు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోనక�
అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ పక్కన అమరువీరుల
Harish Rao | దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్రెడ్డి సర్కారేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత�