వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహమ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా 125 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో పోలీస�
Mission Bhagiratha | పెద్దేముల్ మండల పరిధిలో జనగాం గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ నీరు రోడ్డుపై వృథాగా పారుతుంది. సంబంధిత అధికారులు మాత్రం అటు వైపు కన్నెత్తి చూడటం లేదు.
తాండూరు నియోజకవర్గానికి హైదరాబాద్లోని చార్మినార్కు ఉన్న ఘన చరిత్ర ఉన్నది. నాలుగు వందల ఏండ్ల క్రితమే నియోజకవర్గంలో పలు గ్రామాలు ఏర్పాటయ్యాయి. అయితే వందేండ్ల క్రితం వరకు అంతగా ఎదగని పల్లెలు ఆ తర్వాత అభ�
నల్లబెల్లాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసు లు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. శుక్రవారం తాండూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనంత య్య తెలిపిన వివరాలు.. �
గొండి గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం రేగొండి గ్రామ పంచా యతీలో తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్ పరిశీలించా రు. గ్రామ పంచాయతీ పాలకమండలిలో మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఉం
భక్తులు, ప్రజల కోరికలు తీర్చుతూ కొంగుబంగారంగా నిలిచారు అంబురామేశ్వరస్వామి వారు. మండలంలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్యలో చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యద్భుతంగా అంబుర�
పెద్దేముల్ : మండల పరిధిలోని ఊరెంటితాండ గ్రామంలో నాటు సారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శనివారం తాండూరు ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. తాండూరు ఎక్సైజ్ సీఐ తుక్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రోహెబ�
మన్సాన్పల్లి వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిఖిల అత్యవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశాలు రాత్రిపూట అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి పెద్దేముల్ : గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో
పెద్దేముల్ : మండల పరిధిలో క్లస్టర్ల వారీగా పనిచేసే మండల వ్యవసాయ విస్తరణ అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ హద్దు మీరితే వేటు తప్పదని మండల వ్యవసాయ అధికారి ( ఏఈవో ) షేక్ నజీరొద్దీన్ హెచ్చరించారు. శ�
కందనెల్లి గ్రామాన్ని తనిఖీ చేసిన జిల్లా జెడ్పీ సీఈఓ జానకీ రెడ్డి వన నర్సరీ, కంపోస్టు, వైకుంఠధామం, పాఠశాలలను పరిశీలన పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి పెద్దేముల్ : వైకుంఠధామ నిర్మాణంలో భ
పెద్దేముల్ : 108 అంబులెన్స్ వాహనాన్ని సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని వికారాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ దిలీప్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రజలకు సేవలు అందిస్తున్న 108 అంబులెన్�
పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వం 57 ఏండ్ల లోపు వయస్సున్న ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లను అమలు చేస్తున్న నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు మీ-సేవా కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవడానికి బారులు తీరారు. ముఖ్యంగా పెద్ద
వికారాబాద్ : జిల్లాలోని పెద్దేముల్ మండల కేంద్రంలో బ్యాగరి యాదప్ప అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో యాదప్ప కొడుకు వెంకట్ కుడి చేయి మధ్యకు తెగిపడిపోయింది. తీవ్రగాయాలపాలయ్యాడ