జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 50 వేలకు పైగా బ
పెద్దాపూర్లో బోనాల జాతర(Bonala jatara) ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల వేడుకలో భాగంగా నేడు మల్లన్న స్వామికి ఒకేసారి 70 వేల మందితో బోనాలు సమర్పించనున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కలిసి చేపడుతున్న ఇసుక దందాపై నమస్తే తెలంగాణ దిన పత్రికలో వరుస కథనాలు వస్తుండడంతో శనివారం దుందుభీ నదిలో అక్రమ రవాణాను నిలిపివేశారు. ‘ఎమ్మెల్
శేరిలింగంపల్లి పెద్దాపూర్లోని వేల కోట్ల రూపాయల విలువైన 57 ఎకరాలు ప్రభుత్వ భూమేనని హైకోర్టు తీర్పు చెప్పింది. కొండాపూర్ సర్వే నెం.50 లోని 57.09 ఎకరాలు సర్కార్దేనని తేల్చింది.
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్ఐ గఫార్ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో సిరిపురం ఎస్సీ హాస్టల్ వార్డెన్ తుల్జరం గౌడ్ ఆధ్వర్యంలో పౌర హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించార
సీఎం సహాయనిధి (CM Relief Fund) పేదల పాలిట వరమని కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేశమళ్ళ కృష్ణ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన నెంట చరణ్ జిత్ దవాఖాన ఖర్చుల�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బీసీ బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. మెట్పల్లికి చెందిన రాపర్తి హర్ష గురువారం కుడిచేతికి నొప్పి వస్తున్నదని, కండ్లు తిరుగ�
అత్యంత ఘన చరిత్ర కలిగిన పెద్దాపూర్ గురుకులంలో ఇప్పుడు విద్యార్థులకు భరోసా కరువవుతున్నది. వరుస ఘటనలతో భయాందోళన వాతావరణం ఏర్పడింది. ఐదు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు చా�
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల (Peddapur Gurukul) పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది.
ఘనమైన చరిత్ర కలిగిన పెద్దాపూర్ బాలుర గురుకులంలో ఇద్దరి ప్రాణాలు పోతే గానీ అధికారులు తేరుకోలేదు. వరుస ఘటనలు జరిగితే గానీ రక్షణ చర్యలు చేపట్టాలన్న విషయం గుర్తుకురాలేదు.
మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల స్కూల్లో గురువారం అర్ధరాత్రి ఓ విద్యార్థి మరణించడం, మరో ఇద్దరు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం..
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ సుభిక్షంగా మారిందని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మే�