YS Jagan | పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేయడంపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పులివెందుల ప్రజలకు భయం పోయిందని.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను (AP Budget) ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల 22 వేల కో
AP News | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆర్థిక ఉగ్రవాది అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. జగన్ ఐదేళ్లపాటు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. బడ్జెట్పై ఏపీ అసెంబ్లీ సమావే
Payyavula Keshav | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ తన గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాది అని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. సాక్షాత్తు ఏపీ అసెంబ్లీలో ఆయ
AP Budget 2024-25 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు.
YS Jagan | ఇండియా కూటమి నేతలతో చర్చలకే జగన్ ఢిల్లీ వెళ్లారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలని ఆయన అన్నారు. వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా రావడానికి ఇంకో పదేండ్లు పడ�
Payyavula Keshav | వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేయడాన్ని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ సెటైర్లు వేశారు. ఏపీలో శాంతి భద్రతలు లేవంటూ ఢిల్లీ రోడ్లపై గగ్గోలు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో జగన్ను ఎ�
Minister Payyavula | మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) అసెంబ్లీలో కేవలం ఫ్లోర్ లీడర్(Floor Leader) మాత్రమేనని ఏపీ శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పిందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంలో మతలబు రాజకీయ ఎత్తుగ�
టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మరోసారి తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. తన సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. తనకు ప్రాణహాని ఉన్నదని చెప్తున్నా...
ప్రస్తుతం సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నానని, తనకు భద్రత ఉపసంహరించుకోవడంపై రెండ్రోజుల్లో సంచలన విషయాలు బయటపెడతానని టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు విషయంలో ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. తన వెంట్రుక కూడా పీకలేరన్న సీఎం జగన్ వ్యాఖ్యలకు ప్రతిపక్షం నుంచి కౌంటర్లు ప్రారంభమయ్యాయి. తమ
Payyavula Keshav: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ విమర్శించారు. రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలు ఏవీ లేనట్టగా...