AP Budget 2024-25 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 2,94,427.25 కోట్లతో కూడిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లు, ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లుగా తెలిపారు.
వార్షిక బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు ఇవీ..
పాఠశాల విద్య – రూ.29,909 కోట్లు
ఉన్నత విద్య – రూ.2326 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు – రూ.11855 కోట్లు
ఆరోగ్యం – రూ.18421 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి – రూ.16739 కోట్లు
గృహ నిర్మాణం – రూ.4012 కోట్లు
జలవనరులు – రూ.16705 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3127 కోట్లు
ఇంధన రంగం – రూ.8207 కోట్లు
రవాణా, రోడ్లు, భవనాలు – రూ.9554 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18497 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.7557 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.39007 కోట్లు
మైనార్టీల సంక్షేమం – రూ.4376 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం – రూ.4285 కోట్లు
మానవ వనరుల అభివృద్దఙ – రూ.1215 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతికం – రూ.322 కోట్లు
పోలీసు శాఖ – రూ.8495 కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతికం – రూ.322 కోట్లు
పోలీసు శాఖ – రూ.8495 కోట్లు
పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ – రూ.687 కోట్లు