Jatangi Narasamma | సూర్యపేట మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ వైస్ ఎంపీపీ మట్టిపెల్లి శ్రీశైలం అమ్మమ్మ జటంగి నరసమ్మ ఇటీవల మరణించింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆమె నివాసా�
Ratan Tata's Dog 'Goa' | టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మానవత్వమే కాదు జంతువుల పట్ల, ముఖ్యంగా కుక్కల పట్ల ప్రగాఢమైన ప్రేమ, కరుణ ఉన్నాయి. పెంపుడు కుక్క ‘గోవా’ రతన్ టాటాకు కడసారి నివాళి అర్పించింది. హృదయాన్ని హత్
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంవో) అధికారిక సోషల్ మీడియా హ్యాండిళ్ల ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్న రాజీవ్గాంధీ వర్ధంతి లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్�
CEC Rajiv Kumar | స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కురువృద్ధుడు శ్యామ్ శరణ్ నేగి (106)కి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి
ళిత సాధికారత కోసమే దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని సంక్�
హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళులర్పించారు. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంత
హైదరాబాద్ : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం జగ్�
భువనేశ్వర్: ఆదివారం కన్నుమూసిన భారత గాన కోకిల లతా మంగేష్కర్కు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడైన ఆయన పూరీలోని సముద్ర తీరంలో లతా మంగేష్క�
PM Modi : రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష�
మంత్రి ఎర్రబెల్లి | అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (92) పార్థివదేహానికి పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించ�
అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్ | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్పార్క్లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళులర్పించారు.
ఎంపీ సంతోష్ కుమార్ | జిల్లాలోని వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, రైతు నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పూల మాల వ�