Pig Kidney To Patient | ఒక రోగికి పంది కిడ్నీ మార్పిడి చేశారు. (Pig Kidney To Patient) ప్రపంచంలో తొలిసారి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది.
IAS officer Posing As Patient | ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అదికారిణి నిర్ణయించింది. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆకస్మికంగా తనిఖీ చ�
Viral Video | ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి సంబంధించిన మెటీరియల్ తప్ప ఎలాంటి వస్తువులకు అనుమతి ఉండదు. అంతేకాదు రోగి వద్ద కూడా ఎలాంటి వస్తువును ఉండనివ్వరు. చివరకు మొలతాడును కూడా ఉండనివ్వరు వైద
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి
Gang War At Hospital | హాస్పిటల్లో గ్యాంగ్వార్ (Gang War At Hospital ) జరిగింది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్తోపాటు మహిళా డాక్టర్పై ఐరన్ రాడ్తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
ICU | ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు.
Warangal | కాలిన గాయాలతో వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ఓ సైకో హల్చల్ చేశాడు. ఒంటి నిండా కాలిన గాయాలతో 108లో గురువారం ఎంజీఎంకు చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి చేష్టలతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.
Delivery boy robs doctor | పేషెంట్ మాదిరిగా చికిత్స కోసం వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్, కత్తితో బెదిరించి డాక్టర్ను దోచుకున్నాడు. (Delivery boy robs doctor) అయితే తనను క్షమించాలంటూ ఒక నోట్ను అక్కడ ఉంచి పారిపోయాడు. నిందితుడైన యువకుడ్ని ప
Doctor Gets Fake Note | ఒక రోగి ఏకంగా డాక్టర్ను మోసగించాడు. కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నకిలీ నోటు ఇచ్చాడు (Doctor Gets Fake Note). అనంతరం ఆ నకిలీ నోటును గుర్తించిన ఆ డాక్టర్, ఆ పేషంట్ తనను మోసగించాడని తెలుసుకున్నారు. అయితే ఈ మోసానిక
నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేయడంతో.. ఆ దారిలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుకు పోయే పరిస్థితి లేక ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడో బీజేపీ నేత. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో చోట
పేదవారి గుండెకు రక్షణగా వైద్య సేవలందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గుండెపోటు వచ్చిందంటే కార్పొరేట్ దవాఖానల్లో ప్రథమ చికిత్సకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది
ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్ను వీలైనంత వేగంగా దవాఖానకి తీసుకెళ్లడం అంబులెన్స్ డ్రైవర్ల విధి. కానీ, ఒడిశాలోని జగత్సింగ్పూర్లో ఓ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం పేషెంట్ను దవాఖానకి తీసుకెళ్తూ దారిలో తీ�
హనుమకొండ కాకాజీకాలనీలోని హోప్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కడుపువొప్పితో వచ్చిన వ్యక్తికి.. కొద్దిరోజుల వ్యవధిల�