కడుపునొప్పితో బాధపడుతున్న మహిళను కూతురు ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించగా.. బిల్లు విషయంలో మాటామాటా పెరిగి.. దాడికి కారణమైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది.
Nagarkurnool | కడుపునొప్పితో బాధపడుతున్న తన తల్లిని కూతురు ఓ ప్రైవేటు దవాఖానలో వైద్యం చేయించగా.. బిల్లు విషయంలో మాటామాటా పెరిగి.. దాడికి(Assaulted)కారణమైన సంఘటన నాగర్కర్నూల్ (Nagarkurnool )జిల్లాలో చోటు చేసుకున్నది.
Nurse Molested By Patient | పశ్చిమ బెంగాల్ హాస్పిటల్లో మరో దారుణం జరిగింది. నైట్ షిఫ్ట్లో ఉన్న నర్సును ఒక రోగి లైంగికంగా వేధించాడు. దీంతో బాధితురాలు హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకుని అక్కడక�
Hospital Staff Hits Elderly Patient | వృద్ధుడైన రోగి హాస్పిటల్ బెడ్పై పడుకుని ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఆ రోగి వద్దకు వచ్చాడు. ఉన్నట్టుండి మోచేతితో వృద్ధుడి కడుపులో కొట్టాడు. ఆసుపత్రి వార్డులోని సీసీటీవీలో రికార్డైన ఈ వ
కళ్లు తెరిచిన కొంతసేపటికి కానీ అర్థం కాలేదు.. ఐసీయూలో ఉన్నానని. ఆక్సిజన్ మాస్క్తో, ఒంటినిండా రకరకాల వైర్లతో హాస్పిటల్లో ఎందుకు ఉన్నానో వెంటనే స్ఫురణకు రాలేదు.
Security Guards Kicks Patient | ఒక రోగిపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. అతడ్ని కిందకు తోసి కాలితో తన్నారు. ప్రముఖ ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Doctor Kicks, Thrash Patient | చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్ కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రోగి చేతులు పట్టుకుని గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Pig Kidney To Patient | ఒక రోగికి పంది కిడ్నీ మార్పిడి చేశారు. (Pig Kidney To Patient) ప్రపంచంలో తొలిసారి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది.
IAS officer Posing As Patient | ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఐఏఎస్ అదికారిణి నిర్ణయించింది. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆకస్మికంగా తనిఖీ చ�
Viral Video | ఆపరేషన్ థియేటర్లో సర్జరీకి సంబంధించిన మెటీరియల్ తప్ప ఎలాంటి వస్తువులకు అనుమతి ఉండదు. అంతేకాదు రోగి వద్ద కూడా ఎలాంటి వస్తువును ఉండనివ్వరు. చివరకు మొలతాడును కూడా ఉండనివ్వరు వైద
కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. మెదడుకు సంబంధించిన సమస్యతో చికిత్స పొందుతున్న కామారెడ్డి వాస్తవ్యుడు ముజీబుద్దీన్ను శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎలుక కరిచి
Gang War At Hospital | హాస్పిటల్లో గ్యాంగ్వార్ (Gang War At Hospital ) జరిగింది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్తోపాటు మహిళా డాక్టర్పై ఐరన్ రాడ్తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
ICU | ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి బీడీ వెలిగించాడు. దాంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది మంటలను అదుపు చేసింది. రోగిని మరో వార్డుకు తరలించారు.