Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన రిషి సునాక్.. అక్కడ ఓ రోగి మాటలకు ఆశ్చర్యానికి గురయ్యారు.
వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్ కణాలను చంపే వైరస్ను అభివృద్ధి చేశారు. జన్యుమార్పిడి చేసిన వైరస్ను క్యాన్సర్ కణాల్లోకి జొప్పించి, ఆ కణాలు కుంచించుకుపోయేలా చేశా�
నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్తో మలక్పేట యశోధ దవాఖాన నుంచి సికింద్రాబాద్ కిమ్స్కు లైవ్ అర్గాన్ (ఊపిరితిత్తులు) అంబులెన్స్లో 13నిమిషాల్లో
రాజస్థాన్లోని జోధ్పూర్లో అరుదైన ఘటన చోటుచేసుకున్నది. ఎలాంటి సర్జరీ చేయకుండా ఒక వ్యక్తి కడుపులో నుంచి ఒక్కొక్కటిగా 50కి పైగా నాణేలను వైద్యులు బయటకు తీశారు. విపరీతమైన కడుపునొప్పి రావడంతో 40 ఏండ్ల బాధితు�
దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహా
తీవ్రమైన కామెర్లతో రెండు వారాలుగా కోమాలో ఉన్న ఓ మహిళను హైదరాబాద్ హైటెక్సిటీలోని ఫేస్ దవాఖాన వైద్యులు కాపాడారు. ఆరు నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళకు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను
రెమ్డెసివిర్| శంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పెద్దసంఖ్యలో బాధితులు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు తీవ్రంగా కొరత ఏర్పడింది.