మండలంలోని పెర్కపల్లి గ్రామంలో గ్రామస్తులు పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామప్రజలు ఎల్లా వేళ
బహ్రెయిన్ లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ�
పెద్ద కొడప్ గల్ (పిట్లం), మే 22 : కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇండ్ల నిర్మాణ పన
SEETHAKKA | ములుగు : ములుగు మండలంలోని జగ్గన్నపేట లో ఓపెన్ టెక్స్ట్ గిరిజన గ్రామ దత్తత కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క శనివారం ప్రారంభించారు.
పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, ఆగస్టు 20: తెలంగాణలో మతచిచ్చు పెట్టొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీజేపీ నేతలకు సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్క�