Nirmala Sitharaman | పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు కేంద్ర ప్రభుత్వం తన విధి విధానాలను ముందస్తుగా తెలిపేందుకు ఆర్థిక సర్వే (Economic Survey)ను నేడు పార్లమెంట్కు సమర్పించింది.
Economic Survey | కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
PM Modi | నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Budget Sessions) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమావేశాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు.
All Party Meet | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ( Parliament Session) ఈ నెల 22న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ (All Party Meet)కు ఆహ్వానించింది.
లోక్సభలో మంగళవారం ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనస�
Lok Sabha | 18వ లోక్సభ (18th Lok Sabha) సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంట్ భవనం (New Parliament building)లో ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తున్నారు.
PM Modi | 18వ లోక్సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపార
Parliament Session | జూన్ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి (Parliamentary Affairs Minister) కిరెణ్ రిజుజు (Kiren Rijiju) బుధవారం ప్రకటించారు.
పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజంతా పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.
Parliament session | ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ను ( interim budget) ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) శుక్రవారం ప్రకటించారు.
Parliament Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం రెండో వారంలో పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలై
Jamili Elections | లోక్సభకు ముందస్తు ఎన్నికలు లేనట్టేనా? పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంతో పరిశీలకులు ఈ అంచనాకు వస్తున్నారు.
ప్రధాని మోదీ (PM Modi) ఇంత అత్యవసరంగా పార్లమెంట్ సమావేశాలు (Parliament session) ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. మోదీ పేరు చెబితేనే ఓట్లు పడతాయని ప్రభుత్వ పెద్ద�