PM Modi | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యా యి..చప్పగా ముగిసాయి కూడా. ఈ సమావేశాలు అంతటా (ఒక్క చివరి రోజు తప్ప) హోం మంత్రి అమిత్ షా గైర్హాజరయ్యారు. గైర్హాజర్ అనే కన్నా విపక్షాలకు జడిసి పారిపోయారు, ము
పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పరస్పర నినాదాలు, ఆందోళనల మధ్యే ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లున�
Parliament: పార్లమెంట్లో రెండో రోజు కూడా విపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నాయి. దీంతో లోక్సభ, రాజ్యసభ ఇవాళ పలుమార్లు వాయిదా పడ్డాయి. కాక్రోచ్ పార్టీ ఆందోళనకారులపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయ�
Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. అయోధ్య విరాళాల చోరీ, పేపర్ లీకేజీలు, పార్టీ ఫిరాయింపులు వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు �
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఏ క్షణంలోనైనా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రకటన వెల�
మోదీ ప్రభుత్వ మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ త్వరలో జరిగేలా కనిపిస్తున్నది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపట్టవచ్చని అధికార పక్షంనుంచి సంకేతాలు అందుతున్నాయి. కేంద్ర మం
Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయ సభలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) ప్రారంభమయ్యాయి.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభ (Lok Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా సభలో మాట్లాడే ఎంపీల జాబితా తాజాగా విడుదలైంది.
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ (Lok Sabha) మరోసారి వాయిదా పడింది. ఇవాళ దిగువ సభ వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.
Rajnath Singh | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించనున్నారు.
Parliament Monsoon session | వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon session) సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు సమావేశమయ్యాయి.
Parliament Session | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభలో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలపై మాట్లాడనున్నారు.