ప్రతిభకు అంగవైక్యలం అడ్డుకాదని, సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యానైనా చేధించవచ్చని ద్రోణాచార్య అవార్డుగ్రహీత నాగపూరి రమేశ్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్
Nita Ambani | ఇటీవలే పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ (Olympics), పారాలింపిక్స్ (Paralympics)లో భారత క్రీడాకారులు సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్�
పారిస్ వేదికగా ఇటీవలే ముగిసిన పారాలింపిక్స్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించిన విజేతలకు కేంద్ర ప్రభుత్వం నగదు పురస్కారాలు ప్రకటించింది. ఈ క్రీడలలో భారత్ తరఫున బంగారు పతకం సాధించినవారికి రూ. 75 లక్షల
పారాలింపిక్స్లో భాగంగా మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారం ప్రకటించింది.
రెండు వారాలుగా పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్లో భారత్ అంచనాలకు మించి రాణించి సత్తా చాటింది. పారిస్లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత పారా క్రీడాకారుల బృందం.. లక్ష్యాన్ని అధిగమించడమే గాక మ�
ఆమె పరుగు ముందు పేదరికం ఓడిపోయింది.. మానసిక వైకల్యం తోకముడిచింది.. పల్లె పొలిమేర దాటిన ఆమె పరుగు.. రాష్ట్ర స్థాయిని ఏనాడో దాటింది.. జాతీయ స్థాయిలో పతకాలై వర్షించింది.. పారాలింపిక్స్లో దేశ పతాకను ఎగురవేసింద
Deepthi Jeevanji | పారాలింపిక్స్లో తెలంగాణ అమ్మాయి దీప్తి జివాంజీ కంచు మోత మోగించింది. మహిళల 400 మీటర్ల పరుగు పందెం(టీ20)లో దీప్తి.. 55.82 సెకన్లలో పరుగును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకుని కాంస్యంతో సత్తా చాటింది.
తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ వేదికపై మరోమారు అదరగొట్టింది. పారిస్ పారాలింపిక్స్లో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల 400మీటర్ల టీ20 రేసులో దీప్తి మెరుగైన ప్రదర్శనత�
పారాలింపిక్స్లో భారత పారా క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పలు క్రీడాంశాల్లో మన అథ్లెట్లు సత్తాచాటడంతో సోమవారం ఒక్కరోజే దేశానికి 8 పతకాలు దక్కాయి. బ్యాడ్మింటన్లో షట్లర్లు ఏకంగా 4 పతకాలతో చెలరేగ�
పారాలింపిక్స్లో రెండ్రోజుల క్రితమే కాంస్యంతో మెరిసిన పారా అథ్లెట్ ప్రీతి పాల్ ఆదివారం మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 200 మీటర్ల రేసులోనూ ఆమె కంచు మోత మోగించి క్రీడాభిమానుల ఆనందాన్ని రెండింతల�
పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పోటీల రెండో రోజైన శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 విభాగంలో రుబినా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో సత్తాచాటింది.
Sivarajan Solaimalai: పారా షట్లర్ శివరాజన్ సొలైమలై.. పారిస్ పారాలింపిక్స్లో అద్భుత ఆటను ప్రదర్శించాడు. అతను కొట్టిన ఫ్లయింగ్ రిటర్న్ షాట్ అందర్నీ ఆకట్టుకున్నది. ఆ షాట్కు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్�