Traffic Restrictions | మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు (Republic Day) ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ క�
జెండా పండుగ వేళ పలు కట్టడాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెంకటాపూర్లోని రామప్ప ఆలయం, వరంగల్ రైల్వేస్టేషన్, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సరికొత్త శోభ సం�
రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాం తాన్ని అర్బన్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఒక్క రోజే ఉత్సవాలు జరుగనుండగా, బీఆర్ఎస్ �
ఉమ్మడి జిల్లాలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ పాల్గొన్నారు. జాతీ�
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ కైట్స్, స్వీట్స్ ఫెస్టివల్ సోమవారం ముగిసింది. ఈ మూడు రోజుల్లో నగర నలుమూలలకు �
ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హైదరాబాద్కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో (Parade grounds) నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతో పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతోపాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశా రు.
పోలీస్శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శారీరక దారుఢ్య పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్థులకు గాను 494 మంది హాజరయ్యారు.
Minister Errabelli dayakar rao | పోలీసు వృత్తి అనేక ఒత్తిడిలతో కూడుకున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వృత్తిధర్మం కోసం కుటుంబాలను కూడా లెక్కచేయకుండా పోలీసులు పనిచేస్తున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�