YouTuber Stunts: సూపర్బైక్స్తో లడాఖ్లో స్టంట్స్ చేశాడు ఓ యూట్యూబర్. లేహ్ పోలీసులు అతనిపై కేసు బుక్ చేశారు. ప్యాన్గాంగ్ సరస్సు, నుబ్రా సాండ్ డ్యూన్స్లో హయబూసా, నింజా బైక్లతో అతను స్టంట్స్ చేశాడు.
లఢక్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్త వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించిన చిత్రాలను ‘ఎన్డీటీవీ’ 2022 జనవరిలోనే ప్రచురించింది. 400 మీటర్ల పొడవైన ఈ వంతెనపై ప్రస్తుతం తేలికపాటి వాహనాల రాకప�
సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు లడఖ్లోని పాంగాంగ్ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలంగా తవ్వకాలు చేస్తున్నట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్త�
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బైక్ యాత్ర (Bike Ride) చేపట్టారు. తూర్పు లడఖ్ (Ladakh)లోని పాంగాంగ్ సరస్సు (Pangong Lake)కు శనివారం బైక్ పై బయలుదేరి వెళ్లారు.
IRCTC Hyderabad To LEH Tour | ఈ వేసవిలో లడఖ్-లేహ్ (Leh-Ladakh) చూడాలని ఎవరికి ఉండదు. అందులోనూ ఈ అందాలను చూడటానికి విమానంలో జర్నీ అంటే ఇక ఎగిరి గంతేయాల్సిందే. తాజాగా అలాంటి వారికోసమే ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంద�
తూర్పు లఢక్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా మరో వంతెనను నిర్మిస్తున్నది. వాస్తవాధీన రేఖకు అటువైపున 20 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున
లద్ధాఖ్లోని ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతంలో అరుదైన పక్షులుంటాయి. ఇక్కడ 350 రకాల జాతులకు చెందిన పక్షులున్నట్లు అంచనా. ఇందులో కొన్ని అంతరించిపోయే దశలోనూ ఉన్నాయి. అయితే, ఇక్కడ టూరిస్టుల వికృత �
న్యూఢిల్లీ: పాన్గాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ బ్రిడ్జ్కు సంబంధించిన కొత్త శాట
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా చేపడుతున్న వంతెన నిర్మాణాన్ని నిశితంగా గమనిస్తున్నామని భారత్ గురువారం పేర్కొంది. గత 60 ఏండ్లుగా చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో వ�
న్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్టు భౌగోళిక నిఘా నిపుణుడు డేమియన్ సైమన్ వెల్లడించారు. చైనా తన ఆధీనంలోని ప్రాంతంలోనే సరస్సు రెండు ఒడ్డులను కలుపుతూ వంతెన నిర్మ
బీజింగ్: చైనా తన దూకుడును మరింత తీవ్రం చేస్తున్నది. భారత్ సరిహద్దులోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఒక వంతెనను నిర్మిస్తున్నది. తన సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఈ నిర్మాణం చే�
భారత్-చైనా| సరిహద్దుల్లో శాంతిస్థాపనే ధ్యేయంగా భారత్-చైనా మధ్య నేడు 11వ విడత కోర్ కమాండర్ల స్థాయి సైనిక చర్చలు జరగనున్నాయి. లడఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత ఇరు