అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ సందర్శనకు వచ్చిన సీపీఎం అనుబంధ అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం అనుమతికి నిరాకరించింది.
సింగరేణి సిరుల మాగాణం మందమర్రి పట్టణం మరో అద్భుతానికి వేదికైంది. గత పాలకుల నిర్లక్ష్యం, అనాలోచిత పనితీరుతో 1/70 చట్టంలోకి పోయి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఒక్క మందమర్రి పట్టణం
Minister Niranjan Reddy | వెనుకబడిన ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్�
ఐటీ, పురపాలక, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా దిలావర్పూర్ మండలంలో
రాష్ట్రంలో పామాయిల్ తోటల సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పంట సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ రాయితీలు ఇస్తోంది. రాష్ట్రంలో విస్తరిస్తున్న పామాయిల్ తోటల సాగుకు అనుగుణంగా.. ఆధునిక సాంకేతికత
దమ్మపేట రూరల్, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. జిల్లాలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ఛత�
సాగుచేస్తే రైతుకు స్థిరమైన ఆదాయం భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం 20లక్షల ఎకరాల్లో సాగుచేస్తే భారత ప్రభుత్వమే మన రైతు దగ్గరికి దిగివస్తుంది.. ఏ రంగంలోనైనా తెలంగాణ నంబర్వన్ వ్యవసాయశాఖ మ�
సిద్దిపేట : జిల్లాలోని నర్మెట్ట వద్ద పామ్ ఆయిల్ కర్మాగారం స్థాపించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్దిపేట పర్యటనలో ఉన్న మంత్రి ఈ సందర్భంగా మాట్ల�