Palamuru-Rangareddy Lift Irrigation | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ జీరో పాయింట్ నుంచి సర్జ్పూల్లోకి నీటి విడుదలను విజయవంతంగా పరీక్షించారు. మంగళవారం టెస్టింగ్ రన్ నిర్వహించారు.
ఆనవాలుగా నిలిచిపోయింది. సీమాంధ్ర పాలకులు ఈ ప్రాజెక్టును కుట్రపూరితంగానే తక్కువ నీటినిల్వ సామర్థ్యంతో కట్టగా.. దాని ఆయకట్టుకే నీరందించలేని దుస్థితి. ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ దానిపైనే మరిన్ని ల
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దీంతో సుజల దృశ్యం ఆవిష్కృతం కానుం�
పాలమూరు-రంగారెడ్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. 2015లో సీఎం కేసీఆర్ కరివెన ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. పీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35 లక్షల ఎకరాలకుపైగా సాగుకు యోగ్యమైన భూములున్న జిల్లా. అందులోనూ సారవంతమైన ఎర్ర, నల్లరేగడి భూములు. ఒక పక్క కృష్ణమ్మ.. మరో పక్క తుంగభద్ర.. ఇంకోపక్క బీమ�
కృష్ణమ్మను తోడేందుకు ‘పాలమూరు’ శరవే‘గంగా’ సిద్ధమవుతున్నది. నీటి పంపింగ్ షురూ అయితే యాసంగి నాటికి ఎత్తిపోతల ఫలాలు రైతుల పొలాల్లో సాక్షాత్కారం కానున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కాళేశ్వరం తరహ
ఒక ప్రాజెక్టు మనుగడ, సద్వినియోగం చేసుకోవడంలో నీటి నిల్వ సామర్థ్యం అత్యంత కీలకభూమిక పోషిస్తుంది. నదుల్లో నీటి ప్రవాహం సంవత్సరమంతా ఉండదు. 90 శాతానికిపైగా వరద నైరుతి రుతుపవనాలవల్లే ఉంటుంది.
‘పొట్టచేత పట్టుకోని బొంబాయికి పోయె కొడుకు ఏమి తినెనో.. కొడుకు ఎట్లుండెనో’.. అంటూ కన్నీరు మున్నీరైన పాలమూరు గడ్డ తలరాత మారింది. పాలమూరు అంటే ఒకప్పుడు కరువు, వలస కూలీలు. బొంబాయికి, దుబాయికి బిడ్డలు బత్కవోయిన
సమైక్య పాలనలో సాగునీరు లేక.. ఉపాధి దొరక్క.. మనుగడ సాగించే మార్గం కానరాక ఉమ్మడి పాలమూరు మొత్తం వలసబాట పట్టింది. తెలంగాణ బిడ్డలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో అనేక ఆకాశహర్మ్యాలకు తమ చెమటను ధారపోశారు. భారీ సాగునీ�
Palamuru Lift | తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు విషం కక్కుతూ కోర్టు ల్లో కేసులు వేసినా.. సీఎం కేసీఆర్ పట్టువదలని విక్రమా ర్కుడిలా ఎత్తిపోతల పనులకు పర్యావరణ అనుమతులు తీసుకొ చ్చారని వ్యవసాయ శాఖ మంత్రి సిం�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు.
Palamuru | నీరు ప్రాథమిక అవసరం. జీవ మనుగడకు మూలం. దానిని ప్రతి ఒక్కరికీ అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ హక్కు. కానీ ఉమ్మడి పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్నగర్
ఉమ్మడి జిల్లాకు రూ.1,460 కోట్ల రైతుబంధు సాయం త్వరలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జనవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మహబూబ్నగర్ రూరల్ : గడి�