అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా నాగర్కర్నూలు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు అలసత్వం వల్లే ప్రాజెక్టుకు అనుమతుల రాలేదని, డీపీఆర్నును సీడబ్ల్యూసీ తిప్పిపంపిందని విమర�
ముఖ్యమంత్రి చోటేభాయ్, ప్రధాని మోదీ బడేభాయ్ అని.. బడేభాయ్ తెలంగాణపై పగబడితే, చోటేభాయ్ గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను దగా చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం శుక్రవారం మేడిగడ్డ సందర్శనకు పిలుపునివ్వగా.. అందుకు కౌంటర్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని తేల్చిచెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్కు మరో విధంగా ఆర్థికసా యం అందిజేస్తామన
పాలమూరు ప్రాజెక్టు వద్ద జలసంబురం నెలకొన్నది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పీఆర్ఎల్ఐ లిఫ్ట్-1 మొదటి మోటరు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పంప్ను ఇరిగేషన్ అధికారులు తిరిగి రన్ చేశారు. ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వద్ద సీఎం కేసీఆర్ వెట్న్న్రు ప్రారంభించిన విషయం తెలిసిందే.
దేశ విదేశాల్లో ఏ నిర్మాణం జరిగినా పాలమూరు బిడ్డలు తట్టేడు మట్టి తీయనిదే ఆ నిర్మాణం పూర్తి కాదు. గ్రామాలకు గ్రామాలు వలసలు వెళ్లి పొట్టపోసుకునే వారు. ఎండిన భూముల్లో విత్తు నిలవక కూలీలతో పాటు రైతులు కూడా వల�
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఒకప్పుడు ముంబై, హైదరాబాద్కు వలసలు వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి నేడు సరిహద్దు రాష్ర్టాల నుంచి పాలమూరుకు ఉపాధికోసం వస్తున్నారు. దీనికి కారణం రాష్ట్రం ఏర్పడిన తర�
Palamuru Lift Irrigation | తెలంగాణ సాగునీటి రంగం కొత్త పుంతలు తొక్కుతుండడమేకాదు సరికొత్త రికార్డులను సైతం నెలకొల్పుతున్నది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ అతి భారీ, సంక్లిష్ట, వినూత్న నిర్మాణాలకు చిరు
తెలంగాణ సాగునీటిరంగంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణలో అదేస్థాయిలో మరో సుజల దృశ్యం సాక్షాత్కరించింది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లోని భూములకు సాగునీరందించేం
‘పాలమూరు’ కల సాకారం కానున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సన్నద్ధమైంది. ఇందుకోసం మరో అడుగు దూరంలో పనులు ఉన్నాయి. పీఆర్ఎల్ఐకి అడ్డంక�