Minister Errabelli | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్ర
పాలకుర్తి నియోజకవర్గంలో ప్రధాన కేంద్రమైన తొర్రూరు మేజర్ పంచాయతీ స్థాయి నుంచి డివిజన్ కేంద్రంగా, మున్సిపాలిటీగా ఉన్నతీకరించడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. వరంగల్ - ఖమ్మం ప్రధాన హైవే పై వాణిజ్య, వ�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పట్ల పాలకుర్తి నియోజకవర్గంలోని కామారెడ్డిగూడెం గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు. తమ నాయకుడు నియోజకవర్గానికి వస్తున్నాడని తెలుసుకుని మార్గమధ్యలోనే ఆయన్ను కలుసుకుని సన్
ఆధ్యాత్మిక క్షేత్రంగా పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం పాలకుర్తి దేవస్థాన నూతన ధర్మకర
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రం అంగడి బజార్లోని చింతచెట్టు నుంచి కల్లు పారుతున్నది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా ఈ విచిత్రాన్ని జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకిస్తున్నారు.
Minister Errabelli Dayakar Rao | సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.100కోట్లతో పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. పాలకుర్తి, వల్మిడి, బమ్మెరను ప్రగతిపథంలో నడిపిస్తున్నామన్నారు. గత పాల
తెలంగాణ ప్రాచీన మహాకవుల స్మృతులను పదిలపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఆ కవుల జీవిత విశేషాలను నేటి తరానికి తెలిసేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. సోమనాథుడు నివసించిన పాల్కురికి (ప్రస్తుత ప�
వరుణుడు శాంతించాలని కోరు తూ చండికా సమేత సోమే శ్వర లక్ష్మీనరసింహాస్వామి క్షీరగిరిక్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజలు చేశా రు. వర్షాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని దేవాదాయ శాఖ ఉత్తర్వులు మేరకు..
హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని, ఇది ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయమన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార�
పాలకుర్తి అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష | పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను పూర్త